డేటింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న పూరి జగన్నాథ్ సినిమాలు ఏ తరహాలో ఉంటాయో మనకు తెలిసిందే. పూరి సినిమాలలో హీరోలకు ప్రత్యేకమైన క్యారెక్టరైజేషన్, హీరోయిన్ కి డిఫరెంట్ రోల్ ఇచ్చి విభిన్న కథాంశంతో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకుడిగా నిర్మాతగా మారిన సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా చిత్రంగా “లైగర్” అనే సినిమాకు దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలను చేపడుతున్నారు.
ఇకపోతే “లైగర్” తర్వాత పూరి తన తర్వాత ప్రాజెక్టుగా నందమూరి నటసింహం బాలకృష్ణతో చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బాలకృష్ణకు కథ చెప్పడంతో కథ వినగానే బాగా నచ్చడంతో ఈ సినిమాలో చేయడానికి బాలయ్య బాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇడియట్ తరహాలో ఉండబోతోందని తెలుస్తోంది. తండ్రీ కొడుకుల మధ్య సాగే ఈ కథలో కొడుకు గెలుపు కోసం తండ్రి ఏం చేశాడు అనే లైన్ ఆధారంగా సినిమా తెరకెక్కబోతోందని తెలుస్తోంది.
ప్రస్తుతం పూరి “లైగర్ ” సినిమాతో బిజీగా ఉండగా.. బాలయ్య బాబు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న “అఖండ” సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో మొట్టమొదటిసారిగా బాలయ్య బాబు త్విపాత్రాభినయం చేయనున్నారు. అయితే గతంలో పూరి, బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కిన “పైసా వసూల్”చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినా, ప్రేక్షకులలో మాత్రం మంచి క్రేజ్ సంపాదించింది.తరువాత వీరి కాంబోలో రాబోయే ప్రాజెక్ట్ ఈ ఏడాది వేసవిలో ప్రారంభం కాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…