మనీ ప్లాంట్ మొక్క గురించి అందరికీ తెలుసు. దీన్ని ఇంట్లో పెంచితే ధనం బాగా లభిస్తుంది, లక్ కలసి వస్తుందని వాస్తు ప్రకారం నమ్ముతారు. మనీ ప్లాంట్ ఇంట్లో ఉండడం వల్ల చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. అయితే మనీ ప్లాంట్ను ఇంట్లో ఎక్కడంటే అక్కడ పెట్టరాదు. కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలు, దిక్కుల్లోనే మనీప్లాంట్ను ఉంచాలి. మరి ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందామా..!
* మనీ ప్లాంట్ను ఇంట్లో ఈశాన్య దిశలో (ఉత్తరం-తూర్పు మధ్యన) ఉంచకూడు. అలా ఉంచితే ఇంట్లో ఉన్న ధనం అంతా పోతుంది. ఇంట్లో ఉన్న వారి ఆరోగ్యం కూడా బాగుండదు.
* ఇంట్లో ఏదైనా కుండీలో లేదా ఓ బాటిల్లో నీళ్లు నింపి అందులో మనీ ప్లాంట్ను పెట్టాలి. దీంతో ఇంట్లో ఉన్న వారి ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది.
* ఇంట్లో పశ్చిమ దిశలో మనీ ప్లాంట్ను పెట్టకూడదు. లేదంటే దంపతుల మధ్య మనస్పర్థలు ఎక్కువగా వచ్చి విడిపోయేందుకు అవకాశం ఉంటుంది.
* మనీ ప్లాంట్కు నిత్యం ఎంతో కొంత నీరు పోయాలట. దీని వల్ల ఇంట్లో అంతటా పాజిటివ్ శక్తి నిండిపోతుంది. ఇది సమస్యలను తగ్గిస్తుంది.
* మనీ ప్లాంట్ మొక్కకు ఏర్పడే ఎండిపోయిన, చనిపోయిన, పసుపు రంగులోకి మారిన ఆకులను ఎప్పటికప్పుడు తొలగించాలి. లేదంటే ఇంట్లో వాస్తు దోషం ఏర్పడుతుంది.
* ఇంట్లో ఆగ్నేయ దిశలో (తూర్పు-దక్షిణం మధ్య) మనీ ప్లాంట్ను ఉంచాలి. ఈ దిశ అంటే వినాయకుడికి ఎంతో ఇష్టం. ఈ క్రమంలో ఆ దిశలో మనీ ప్లాంట్ను ఉంచితే అదృష్టం బాగా కలసివస్తుంది. ధనం కూడా బాగా చేకూరుతుంది. ఇంట్లోని వారందరికీ శుభమే కలుగుతుంది.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…