ఓలా ఎలక్ట్రిక్ సంస్థ గత నెలలో ఓలా ఎలక్ట్రిక్ ఎస్1, ఎస్1 ప్రొ పేరిట రెండు నూతన ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసిన విషయం విదితమే. అయితే ఈ స్కూటర్లకు గాను ఆ సంస్థ బుధవారం నుంచి బుకింగ్స్ ను ప్రారంభించింది. కనుక కస్టమర్లు వీటిని ప్రస్తుత కొనుగోలు చేయవచ్చు. గతంలో ప్రి-బుకింగ్ చేసుకున్నవారు ఈ స్కూటర్లను ఇప్పుడు కొనుగోలు చేయవచ్చు. ఈ క్రమంలోనే ఈ రెండు స్కూటర్లు భిన్న రకాల కలర్ ఆప్షన్లలో లభిస్తున్నాయి.
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను బుక్ చేసేందుకు కింద సూచించిన స్టెప్స్ను అనుసరించాలి.
స్టెప్ 1 : ఓలా ఎలక్ట్రిక్ వెబ్సైట్ను ఓపెన్ చేసి అందులో మీ మొబైల్ నంబర్ను ఎంటర్చేయాలి. తరువాత ఓటీపీ వస్తుంది. దాన్ని వెరిఫై చేసి లాగిన్ అవ్వాలి.
స్టెప్ 2 : ఓలా ఎలక్ట్రిక్ ఎస్1, ఎస్1 ప్రొలలో ఏదైనా ఒక మోడల్ను ఎంచుకోవాలి.
స్టెప్ 3 : ఈ రెండు స్కూటర్లకు గాను 10 కలర్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో దేన్నయినా ఎంచుకోవాలి.
స్టెప్ 4 : మీరు ఎంచుకున్న ఎలక్ట్రిక్ బైక్కు గాను పేమెంట్ చేయాలి. అయితే వీటికి లోన్ సదుపాయం కూడా అందిస్తున్నారు. ఓలా ఎస్1కు రూ.2,999, ఎస్1 ప్రొ కు రూ.3199 ఈఎంఐతో లోన్ పొందవచ్చు.
స్టెప్ 5 : లోన్ ద్వారా వీటిని కొనుగోలు చేయాలని భావిస్తే ఎస్1కు రూ.20వేలు, ఎస్1 ప్రొ స్కూటర్కు రూ.25వేల అడ్వాన్స్ చెల్లించాల్సి ఉంటుంది.
స్టెప్ 6 : కొనుగోలు పూర్తయ్యాక కస్టమర్లకు డెలివరీ డేట్ను అందిస్తారు. ఆ తేదీ రోజు స్కూటర్ను ఇంటికే డెలివరీ చేస్తారు.
ఈ విధంగా చాలా సులభంగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేయవచ్చు.
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…