ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టి టోక్యో ఒలంపిక్స్ పై ఉంది. గత ఏడాదే జరగవలసిన ఈ ఒలింపిక్ గేమ్స్ కరోనా కారణం ఒక సంవత్సరం ఆలస్యంగా జరుగుతున్నాయి. ఈ ఒలింపిక్ గేమ్స్ లో భాగంగా సుమారు 200 దేశాలు పదివేల మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఈ ఒలంపిక్స్ గేమ్స్ కి సంబంధించిన కొన్ని విచిత్ర సంఘటనలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
తాజాగా ఈ ఒలింపిక్స్ క్రీడలలో ఓ పిల్లి మాత్రం బాగా ఫేమస్ అయిందని చెప్పవచ్చు టీవీలో ఒలంపిక్స్ గేమ్స్ చేస్తున్నటువంటి పిల్లి వింత చేష్టలు చేయడమే కాకుండా తన దయాగుణాన్ని కూడా బయట పెట్టింది టీవీలో ఒలంపిక్స్ క్రీడలు వస్తున్న నేపథ్యంలో ఓ పిల్లి ఎంతో శ్రద్ధగా ఆ క్రీడలను చూస్తుంది. ఈ క్రమంలోనే పురుష జిమ్నాస్ట్ కడ్డీని పట్టుకొని వేలాడుతూ ట్విర్లింగ్స్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే పిల్లి కూడా తలను గుండ్రంగా తిప్పుతూ చూస్తుంది. మధ్యలో అతడు తిరగడం ఆగిపోతే ఈ పిల్లి టీవీ దగ్గరికి వెళ్లి అతనిని తోయయడానికి ప్రయత్నిస్తోంది.
ఈ క్రమంలోనే మరొక జిమ్నాస్ట్ విన్యాసాలు చేస్తుండగా.. ఎక్కడ పడిపోతుందో అని భావించిన పిల్లి చాలాసార్లు ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నించింది. ఇలా సదరు జిమ్నాస్ట్ పడిపోకుండా ఉండటం కోసం పిల్లి శత విధాలుగా ప్రయత్నించింది.అయితే ఈ పిల్లి వింత చేష్టలు చూస్తున్న కుటుంబసభ్యులకు మాత్రం నవ్వు ఆగడం లేదు. ఈ క్రమంలోనే ఈ పిల్లలు వింత చేష్టలకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…