ఏప్రిల్ 21 న దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. భక్తులకు ప్రవేశం లేకుండా స్వామి వారికి జరగాల్సిన ఉత్సవాలన్నీ కేవలం అర్చకుల సమక్షంలోనే ఎంతో నిరాడంబరంగా జరిపించారు. ఈ శ్రీరామనవమిని పురస్కరించుకొని ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన సూక్ష్మ విగ్రహాల కళాకారుడు సత్యనారాయణ మొహరానా ఓ అద్భుతమైన ఆవిష్కరణ చేశారు.
ప్రపంచంలోకెల్లా అత్యంత చిన్నదైన రాముడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ రాముడి విగ్రహం కేవలం 4.1సెంటీ మీటర్లు మాత్రమే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..”ఈ ఏడాది శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఈ విగ్రహాన్ని రూపొందించాను. ఈ విగ్రహాన్ని చెక్కపై చెక్కానని” ఆయన తెలిపారు.
గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా శ్రీరామనవమి పండుగకు కరోనా కేసులు అధికంగా ఉండడంతో భక్తులందరూ ఇంటికి పరిమితమై ఇంటిలోనే శ్రీరామనవమి వేడుకలను జరుపుకున్నారు.ఈ మహమ్మారి నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరు తప్పకుండా జాగ్రత్తలు పాటించాలని ఈ సందర్భంగా కళాకారుడు సత్యనారాయణ తెలిపారు
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…
తళపతి విజయ్ నటించిన వీడ్కోలు చిత్రం జన నాయగన్ చుట్టూ నెలకొన్న న్యాయపరమైన వివాదానికి ఎట్టకేలకు ముగింపు పడే సూచనలు…
మాతృత్వం ఒక మహిళ జీవితంలో అత్యంత మధురమైన దశగా భావించబడుతుంది. బిడ్డకు జన్మనిచ్చిన ఆనందం ఒక వైపు ఉంటే, మరోవైపు…
మెటాకు చెందిన ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి కొత్త ఫీచర్ను అందుబాటులోకి…