ఏప్రిల్ 21 న దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. భక్తులకు ప్రవేశం లేకుండా స్వామి వారికి జరగాల్సిన ఉత్సవాలన్నీ కేవలం అర్చకుల సమక్షంలోనే ఎంతో నిరాడంబరంగా జరిపించారు. ఈ శ్రీరామనవమిని పురస్కరించుకొని ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన సూక్ష్మ విగ్రహాల కళాకారుడు సత్యనారాయణ మొహరానా ఓ అద్భుతమైన ఆవిష్కరణ చేశారు.
ప్రపంచంలోకెల్లా అత్యంత చిన్నదైన రాముడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ రాముడి విగ్రహం కేవలం 4.1సెంటీ మీటర్లు మాత్రమే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..”ఈ ఏడాది శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఈ విగ్రహాన్ని రూపొందించాను. ఈ విగ్రహాన్ని చెక్కపై చెక్కానని” ఆయన తెలిపారు.
గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా శ్రీరామనవమి పండుగకు కరోనా కేసులు అధికంగా ఉండడంతో భక్తులందరూ ఇంటికి పరిమితమై ఇంటిలోనే శ్రీరామనవమి వేడుకలను జరుపుకున్నారు.ఈ మహమ్మారి నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరు తప్పకుండా జాగ్రత్తలు పాటించాలని ఈ సందర్భంగా కళాకారుడు సత్యనారాయణ తెలిపారు
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…