Vastu Plants : ప్రతి ఒక్కరు కూడా, వాళ్ళ ఇంట్లో అంతా మంచి జరగాలని అనుకుంటుంటారు. అందుకు సంబంధించిన వాస్తు చిట్కాలను కూడా పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం నడుచుకుంటే, ఎలాంటి బాధలు అయినా సరే తొలగిపోతాయి. పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. నెగటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోయి, సంతోషంగా ఉండొచ్చు. వాస్తు ప్రకారం చూసినట్లయితే, ఈ మొక్కలు ఇంట్లో ఉంటే, అదృష్టం కలుగుతుంది. దురదృష్టం తొలగిపోతుంది. సమస్యల నుండి గట్టెక్కచ్చు.
వాస్తు ప్రకారం ఇళ్లల్లో, ఈ మొక్కలని పెంచుకుంటే చాలా చక్కటి ఫలితం ఉంటుంది. వాస్తు ప్రకారం, ఇంట్లో మనీ ప్లాంట్ ఉండడం వలన సక్సెస్ ని అందుకోవచ్చు. ధనవంతులు అవ్వచ్చు. ధనం బాగా ఇంట్లోకి వస్తుంది. ఆర్థిక సమస్యలు ఏమైనా ఉంటే కూడా గట్టెక్కుతాయి. కాబట్టి, ఇళ్లల్లో మనీ ప్లాంట్ ని పెంచుకోవడం మంచిది. తులసి మొక్క సర్వసాధారణంగా అందరి హిందువుల ఇళ్లల్లో ఉంటుంది.
తులసి మొక్కని ఇంట్లో పెంచుకుంటే, ధనం బాగా వస్తుంది. ఆర్థిక బాధలు ఏమి కూడా ఉండవు. తులసి మొక్క ఇంట్లో ఉంటే, లక్ష్మీదేవి కచ్చితంగా ఉంటుంది. ఇంట్లో వాస్తు ప్రకారం చూసినట్లయితే, వెదురు మొక్క ఉండడం కూడా మంచిది. ఇది కూడా ధనాన్ని బాగా ఆకర్షిస్తుంది. అంతా మంచి జరిగేట్టు చూస్తుంది. ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ కూడా తీసుకువస్తుంది. మంచి జరుగుతుంది.
కాబట్టి, ఆఫీస్ టేబుల్స్ మీద కూడా చాలామంది ఈ వెదురు మొక్కని పెట్టుకుంటారు. ఇంట్లో వేప మొక్క ఉంటే కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. వేప అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేయగలదు. ఇంట్లో వేప మొక్క ఉంటే కూడా చక్కటి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అంతా మంచి జరుగుతుంది. లావెండర్ ప్లాంట్, స్నేక్ ప్లాంట్, ఆర్చిడ్ కూడా ఇళ్లలో పెంచుకోవచ్చు. వీటి వలన కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సమస్యలు ఉండవు.
దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి గురించి సాగుతున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. ఈ చిత్రం…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసమైన ఉండవల్లిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అకస్మాత్తుగా ప్రత్యక్షమవడం రాజకీయ, పరిపాలనా…
2026 సంవత్సరంలో ఏర్పడే తొలి చంద్రగ్రహణం మరి కొద్ది రోజుల్లోనే కనువిందు చేయనుంది. ఖగోళ శాస్త్రం, అంతరిక్షంపై ఆసక్తి ఉన్నవారిలో…
మెగాస్టార్ చిరంజీవిపై ఓ నెటిజన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నటి లావణ్య త్రిపాఠి తీవ్రంగా స్పందించారు. తన భర్త వరుణ్…
డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న భారత క్రికెట్ జట్టు రాబోయే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్లో స్పష్టమైన ఫేవరెట్గా నిలుస్తుందని…
భారత ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) 2026 సంవత్సరానికి గాను సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ…
ఆంధ్రప్రదేశ్లో ఉద్దేశపూర్వకంగా హింసాత్మక వాతావరణాన్ని సృష్టించి ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలుచేయాలనే ప్రయత్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,…
సహజ నటనకు ప్రతిరూపంగా నిలిచిన నటి సాయి పల్లవి తన కెరీర్లో మరో కీలక మైలురాయికి చేరువవుతోంది. గ్లామర్ పాత్రలకు…