Vastu Plants : వాస్తు ప్రకారం ఇంట్లో మొక్కల్ని నాటితే ఎంతో మంచి జరుగుతుంది. ఆరోగ్యం, శ్రేయస్సు కలుగుతుంది. అదే విధంగా అదృష్టం కూడా కలుగుతుంది. వాస్తు ప్రకారం ఇంట్లో ఎలాంటి మొక్కలని పెంచుకోవాలి, ఎలాంటి మొక్కలు ఉంటే శుభం కలుగుతుంది అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. వీటిని కనుక మీరు పాటించారంటే ఇక మీకు తిరుగే ఉండదు. ఇంటి నిర్మాణానికి ఎలా అయితే వాస్తు ఉంటుందో, అదే విధంగా ఇంట్లో మొక్కల్ని పెంచడానికి కూడా వాస్తు ఉంటుంది. ఇంట్లో మొక్కలు ఏ దిశలో నాటాలి అనేది చాలా ముఖ్యమైనది.
వాటిని తెలుసుకొని వాటికి అనుగుణంగా మీరు అనుసరిస్తే అంతా శుభమే జరుగుతుంది. అదృష్టం కలిసి వస్తుంది. అరటి చెట్లని ఇంట్లో నాటడం వలన ఎంతో మంచి జరుగుతుంది. అరటి మొక్కని మీరు కుండీలో నాటవచ్చు. ఇంటికి పడమర దిక్కున మాత్రం అస్సలు అరటి మొక్క ఉండకూడదు. ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే కూడా లక్ష్మీ దేవి అక్కడ ఉంటుంది. ఈ మొక్కను ఇంటి లోపల పెడితే లక్ష్మీ దేవి ఇంట్లో నివసిస్తుంది.
ఆర్థిక బాధలు ఏమీ ఉండవు. అయితే మనీ ప్లాంట్ ని ఆగ్నేయం వైపు పెడితే మంచిది. అలానే తులసి మొక్క కచ్చితంగా ఇంట్లో ఉండాలి. తులసి మొక్క ఇంటికి ఉత్తరం వైపు కానీ లేదా ఈశాన్యం వైపు కానీ ఉంటే మంచిది. తులసి మొక్క దగ్గర రోజూ దీపం పెడితే సుఖ సంతోషాలు కలుగుతాయి.
అశోక మొక్క ఇంట్లో ఉంటే కూడా మంచిదే. దీన్ని ఉత్తర దిశలో పెట్టాలి. సానుకూల శక్తిని ఇది తీసుకు వస్తుంది. ఇంట్లో లక్కీ బాంబూ ట్రీ ఉంటే కూడా మంచి జరుగుతుంది. ఈ మొక్కని ఆఫీస్ టేబుల్ మీద కానీ లేదంటే ఇంట్లో ఎక్కడైనా పెట్టినా కూడా అదృష్టం కలుగుతుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసమైన ఉండవల్లిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అకస్మాత్తుగా ప్రత్యక్షమవడం రాజకీయ, పరిపాలనా…
2026 సంవత్సరంలో ఏర్పడే తొలి చంద్రగ్రహణం మరి కొద్ది రోజుల్లోనే కనువిందు చేయనుంది. ఖగోళ శాస్త్రం, అంతరిక్షంపై ఆసక్తి ఉన్నవారిలో…
మెగాస్టార్ చిరంజీవిపై ఓ నెటిజన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నటి లావణ్య త్రిపాఠి తీవ్రంగా స్పందించారు. తన భర్త వరుణ్…
డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న భారత క్రికెట్ జట్టు రాబోయే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్లో స్పష్టమైన ఫేవరెట్గా నిలుస్తుందని…
భారత ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) 2026 సంవత్సరానికి గాను సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ…
ఆంధ్రప్రదేశ్లో ఉద్దేశపూర్వకంగా హింసాత్మక వాతావరణాన్ని సృష్టించి ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలుచేయాలనే ప్రయత్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,…
సహజ నటనకు ప్రతిరూపంగా నిలిచిన నటి సాయి పల్లవి తన కెరీర్లో మరో కీలక మైలురాయికి చేరువవుతోంది. గ్లామర్ పాత్రలకు…
ఆధార్కు సంబంధించిన పనులు ఇక మరింత సులభం కానున్నాయి. తాజాగా కొత్త ఆధార్ యాప్ పూర్తి వెర్షన్ అందుబాటులోకి వచ్చింది.…