TV Fridge And Sofa : వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకుంటే కలసి వస్తుంది. చాలా మంది వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకుంటూ ఉంటారు. అలాగే మనం ఇంట్లో ఎన్నో సామాన్లు పెడుతూ ఉంటాము. వాటిని కూడా వాస్తు ప్రకారం పెట్టుకుంటేనే మంచిది. వాస్తు ప్రకారం అనుసరించడం వలన చక్కటి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది. నెగటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం పండితులు కొన్ని నియమాలని తెలియజేస్తున్నారు. వాటిని తెలుసుకొని ఆచరించినట్లయితే మీకు కూడా అంతా మంచే జరుగుతుంది. ఏ సమస్యలు రావు. ఆనందంగా ఉండొచ్చు. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో టీవీ, ఫ్రిడ్జ్, సోఫా వంటివి ఏ దిశలో పెట్టుకుంటే కలిసి వస్తుంది..?, ఏ దిశలో వాటిని పెట్టుకోవాలి.. అనే ముఖ్య విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. సోఫాని దక్షిణం వైపు కానీ పశ్చిమ దిశలో కానీ పెట్టుకోవడం మంచిది. ఇది ఇంటికి ఆనందాన్ని, శ్రేయస్సుని తీసుకువస్తుంది. ఇలా ఈ దిశలో మీరు సోఫాని పెట్టడం వలన పేదరికం కూడా ఉండదు. లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది.
ఇక టీవీ విషయానికి వస్తే టీవీని ఇంటి తూర్పు గోడకి పెట్టాలి. టీవీని తూర్పు దిశలో పెట్టుకుని చూడడం వలన పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. ఆనందం, ఐశ్వర్యం కలుగుతాయి. ఇక ఫ్రిడ్జ్ విషయానికి వస్తే ఫ్రిడ్జ్ ని ఈశాన్యం వైపు మాత్రం పెట్టకూడదు. అలాగే ఇంటి గోడలకి, మూలలకి కనీసం ఒక అడుగు దూరం ఉంచిపెట్టుకోవచ్చు.
ఫ్రిడ్జ్ ని ఉత్తరం లేదా పశ్చిమ వైపు పెట్టుకుంటే మంచిది. ఇలా అయితే కలిసి వస్తుంది. సమస్యలేమీ రావు. సంతోషంగా ఉండొచ్చు. మైక్రోవేవ్, స్టవ్ వంటివి ఫ్రిడ్జ్ దగ్గర పెట్టకండి. ఈ రెండింటినీ పక్క పక్కన పెట్టడం వలన అనేక సమస్యలను ఎదుర్కోవాలి. ఫ్రిడ్జ్ ని ఈశాన్యం వైపు లేదంటే నైరుతి మూలలో అసలు పెట్టకండి. ఇలా ఈ తప్పులు చేయకుండా చూసుకోండి. సంతోషంగా ఉండొచ్చు.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…