Cold And Cough : ఎక్కువగా చలికాలం, వానా కాలంలో అనేక రకాల సమస్యలు వస్తాయి. బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్స్, ఫ్లూ వంటి వాటితో చాలా మంది బాధ పడుతూ ఉంటారు. జలుబు, దగ్గు సమస్య మొదలైందంటే అంత త్వరగా అవి తగ్గవు. కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వలన జలుబు, దగ్గు ఇంకా ఎక్కువవుతాయి. మరి ఎటువంటి ఆహార పదార్థాలని తీసుకోకూడదనేది తెలుసుకుందాం. జలుబు, దగ్గు సమస్యతో బాధపడే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఆహార పదార్థాలని తినకూడదు.
పాలు ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ జలుబు, దగ్గు ఉన్నప్పుడు పాలను తీసుకోకూడదు. పాలు తాగితే ఛాతిలోని శ్లేష్మం పెరిగిపోతుంది, దగ్గు బాగా ఎక్కువవుతుంది. జలుబు, దగ్గు ఉన్నట్లయితే పాలని అసలు తీసుకోవద్దు. అన్నం తీసుకోకూడదు. అన్నం తీసుకోవడం వలన శ్లేష్మం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. జలుబుతో బాధపడే వాళ్ళు అన్నం తిన్నా కూడా సమస్య తీవ్రమవుతుంది.
దగ్గు, జలుబు ఉన్నట్లయితే షుగర్ ని తీసుకోవద్దు. చక్కెర వలన రోగనిరోధక శక్తి బలహీనమైపోతుంది. దగ్గు, తుమ్ములు ఎక్కువ అవుతాయి. జలుబు, దగ్గు ఉన్నట్లయితే కాఫీ కూడా తీసుకోవద్దు. కెఫిన్ ఇందులో ఎక్కువ ఉండడం వలన గొంతు కండరాలు పొడిబారి పోవడానికి దారితీస్తుంది. దగ్గు ఇంకాస్త ఎక్కువవుతుంది.
కాబట్టి ఇలా కూడా చేయకండి. దగ్గు, జలుబు ఉన్నట్లయితే మద్యం తీసుకోవద్దు. ఆల్కహాల్ ని జలుబు ఉన్నప్పుడు తీసుకోవడం వలన ఇబ్బంది పడాలి. గాయం మానడానికి కారణమయ్యే తెల్ల రక్త కణాలు కూడా దెబ్బతింటాయి. ఇలా అనేక సమస్యలు ఈ ఆహార పదార్థాలను తీసుకోవడం వలన ఎక్కువవుతాయి. కాబట్టి దగ్గు, జలుబు ఉన్నట్లయితే వీటికి దూరంగా ఉండండి. లేదంటే అనవసరంగా మీకే అనేక నష్టాలు కలుగుతాయి. ఎంతగానో ఇబ్బంది పడాల్సి వస్తుంది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…