Kitchen Vastu Tips : వాస్తు ప్రకారం పాటించడం వలన అంతా మంచే జరుగుతుంది. సమస్యలన్నీ కూడా పోతాయి. అందుకని చాలా మంది తప్పులు చేయకుండా, వాస్తు ప్రకారం నడుచుకుంటారు. ఈ వాస్తు చిట్కాలని కనుక మీరు కచ్చితంగా పాటించారంటే, డబ్బుకి కానీ ధాన్యానికి కొరత ఉండదు. కనుక కచ్చితంగా ఇలా మీరు పాటించాల్సిందే. మీ వంటగది ఏ దిశలో ఉంది అనేది చాలా ముఖ్యమైనది.
అలా చూసుకుని పాటిస్తే మిమ్మల్ని ఎప్పుడూ వ్యాధులు చుట్టుముట్టవు. వంటగది సరైన దిశలో ఉంటేనే మీరు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండగలరు. వంటగదిలో తూర్పు వైపు కిటికీ ఉంటే చాలా మంచి జరుగుతుంది. వంటగదిలోకి సానుకూల శక్తి వస్తుంది. ఉదయాన్నే వంటగదిలో సూర్యకాంతి పడుతుంది కాబట్టి చాలా మంచి జరుగుతుంది. వంట చేసేటప్పుడు తూర్పు వైపు నిలబడి వంట చేయడం కూడా చాలా మంచిది.
వంట గదిలో ఫ్రిడ్జ్, మైక్రోవేవ్, మిక్సర్, గ్రైండర్ వంటివి పెట్టుకోవచ్చు. వాటిని పెట్టడం వలన నష్టం ఉండదు. కానీ వాటిని ఏ దిశలో పెట్టారనేది ముఖ్యము. వీటిని మీరు ఉత్తర దిశలో పెడితే చాలా మంచిది. అదృష్టం కలుగుతుంది. వంట గదిలో ఉండే పాత్రలు పడమర వైపు ఉంటే మంచిది. వంటగదిలో పెయింట్ వేయించేటప్పుడు ఎరుపు రంగుని వేయించకండి. నలుపు, గోధుమ రంగు పెయింట్ కూడా మంచిది కాదు.
పసుపు రంగు, పాస్టల్ గ్రీన్, నిమ్మ రంగు వంటివి మంచివి. టాయిలెట్ మీద ఎప్పుడూ కూడా వంటగదిని కట్టుకోకండి. వంటగదిలో పాత సామాన్లు, విరిగిపోయినవి, పనికిరానివి అసలు ఉంచకూడదు. ఇలాంటి వాటి వల్ల నెగటివ్ ఎనర్జీ కలుగుతుంది. చూశారు కదా వంటగదిలో ఎలాంటి మార్పులు చేసుకుంటే మంచి జరుగుతుంది, ఎలా పాజిటివ్ ఎనర్జీని పొందొచ్చు అనేది. ఈ తప్పులను చేయకుండా ఇక్కడ చెప్పినట్లుగా ఆచరించి బాధల నుండి బయటపడండి. వీటిని కచ్చితంగా మీరు పాటిస్తే ధాన్యానికి కానీ డబ్బుకి కానీ అసలు కొరతే ఉండదు.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…