Walnuts : చాలా మంది ప్రతిరోజూ డ్రై ఫ్రూట్స్ ని తీసుకుంటూ ఉంటారు. బాదం, జీడిపప్పు, వాల్ నట్స్ మొదలైనవి తీసుకోవడం వలన అనేక ప్రయోజనాలను పొందవచ్చు. వీటిని తీసుకోవడం వలన మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. మెదడు పనితీరు బాగుంటుంది. అదే విధంగా వాల్ నట్స్ లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతగానో మేలు చేస్తాయి. అన్ని డ్రై ఫ్రూట్స్ లానే వాల్ నట్స్ మంచి కొవ్వు పదార్థాలని కలిగి ఉంటాయి. వీటిని తీసుకుంటే చక్కటి ప్రయోజనాలు మనకి లభిస్తాయి. విటమిన్స్, క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి.
అదే విధంగా ఫైబర్, ఒమేగా త్రీ, సెలీనియం, క్యాల్షియం మొదలైన పోషకాలను మనం పొందవచ్చు. వాల్ నట్స్ తీసుకుంటే, హృదయ సంబంధిత సమస్యలకు కూడా దూరంగా ఉండొచ్చు అని స్టడీ చెప్తోంది. ఒమేగా ఫ్యాటీ ఆసిడ్స్ ఉండడం వలన రక్త ప్రసరణ పనితీరు మెరుగుపడుతుంది. శరీరంలోని అవయవాలకి రక్త సరఫరా బాగా జరుగుతుంది. అలానే రక్తపోటు కంట్రోల్ లో ఉంటుంది. గుండె ఆరోగ్యం కూడా బాగుంటుంది.
చెడు కొలెస్ట్రాల్ ని కూడా ఇవి తగ్గించేస్తాయి. వాల్ నట్స్ లో ఉండే పాలీఫెనోల్స్ రసాయనిక ప్రేరిత కాలేయ వ్యాధులను నివారించడానికి సహాయం చేస్తాయి. వాల్ నట్స్ ని తీసుకుంటే క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది. ఎముకలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. రోగ నిరోధక శక్తిని కూడా మనం వీటిని తీసుకొని పెంచుకోవచ్చు. షుగర్ ని కూడా ఇది తగ్గిస్తాయి.
బరువు కూడా తగ్గడానికి అవుతుంది. ఇలా అనేక లాభాలను మనం వాల్ నట్స్ ని తీసుకొని పొందవచ్చు. అయితే వీటిని తీసుకుంటే కచ్చితంగా పలు సైడ్ ఎఫెక్ట్స్ ని ఎదుర్కోవాలి. కొంతమందిలో ఎలర్జీ వంటివి వస్తాయి. వాల్ నట్స్ ని తీసుకుంటే ఉదర సంబంధిత సమస్యలు కూడా కలుగుతాయి. అధికంగా వీటిని తీసుకోవడం వలన ఎలర్జీలతో పాటు నాలుక వాపు, గొంతు వాపు వంటివి కూడా కలగొచ్చు. కనుక ఈ సమస్యలు ఉన్నవారు వీటిని తినరాదు. ఇక వీటిని రోజుకు 5 లేదా 6 చొప్పున నానబెట్టి తింటే మంచిది.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…