Vastu Dosham : చాలామంది, వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం మనం పాటించడం వలన, సమస్యలు ఉండవు. హిందూమతంలో వాస్తు శాస్త్రానికి ప్రాధాన్యత ఎంతో ఉంది. వాస్తు నియమాలు, దోషాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయని వాస్తు నిపుణులు చెప్తున్నారు. వాస్తు దోషం ఒక్కొక్కరి పై, ఒక్కొక్కలా ప్రభావం చూపిస్తుంది. కొందరు వ్యక్తులు ఎంత కష్టపడి పనిచేసినా, డబ్బులు సంపాదించినా అవి ఖర్చయిపోతూ ఉంటాయి. ఎంత డబ్బులు దాచుకోవాలన్నా కుదరదు. డబ్బుకు సంబంధించి పనులు ఆటంకం రావడం వంటి సమస్యలు ఉంటాయి. అయితే, వాస్తు దోషాలే ఇందుకు కారణము.
ముఖ్యంగా ఇంట్లో వాస్తు దోషాలు ఉండడం వలన, అనేక సమస్యలు వస్తాయి. ఎంత డబ్బు సంపాదించిన నష్టపోతు ఉంటారు. ప్రయోజనమే ఉండదు. ధన నష్టం కలుగుతూ ఉంటుంది. వాస్తు దోషాలు కనుక ఉన్నట్లయితే, ఆర్థిక సమస్యలు తప్పవు. ఇంట్లో కుళాయిలు అలా పోతూ ఉంటే, ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. ఈ తప్పు జరగకుండా చూసుకోవాలి. అలానే, ఇంట్లో తలుపులు తెరిచేటప్పుడు, మూసేటప్పుడు శబ్దం చేయకూడదు. తలుపులు రుద్దకూడదు అని గుర్తుపెట్టుకోండి. దీని వలన ధన నష్టం కలుగుతుంది.
కాబట్టి ఈ పొరపాటు కూడా జరగకుండా చూసుకోండి. ఇంట్లో బాత్రూం ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. బాత్రూం శుభ్రంగా లేకపోతే కూడా ఇబ్బందులు వస్తాయి. అనవసరమైన వస్తువులు లేకుండా చూసుకోండి. వాస్తు ప్రకారం ఇంట్లో అనవసరమైన వస్తువులు వున్నా, ఇల్లు శుభ్రంగా లేకపోయినా లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది.
ఇంట్లో పాత్రలని స్టవ్ మీద పెట్టడం మంచిది కాదు. ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. వండేసిన తర్వాత వాటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇంట్లో పేరుకుపోయిన మురికి ఉంటే కూడా దోషాలు కలుగుతాయి. లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. ఇటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకోండి. లేదంటే అనవసరంగా ఇబ్బందులు పడాలి.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…