House Vastu : ప్రతి ఒక్కరు కూడా ధనవంతుల అవ్వాలని అనుకుంటారు. లక్ష్మీదేవి ఇంట్లో ఉండి, ఆనందంగా జీవించాలని అనుకుంటారు. మీరు కూడా శ్రీమంతులు అవ్వాలనుకుంటున్నారా..? అయితే, కచ్చితంగా ఈ వాస్తు నియమాలని పాటించండి. ఇలా కనుక చేశారంటే, ఇక డబ్బుకి కొరత ఉండదు. ఆర్థిక బాధలు కూడా ఉండవు. ధనవంతులైపోవచ్చు. సంపద బాగా వృద్ధి చెందాలంటే, ఇల్లు ఉత్తర దిశలో ఉంటే మంచిది.
ఇల్లు ఉత్తర దిశలో ఉండడం వలన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అదే విధంగా ఇంటి ప్రధాన ద్వారం ముందు ఎలాంటి ఎలక్ట్రిక్ వైర్లు, పోల్స్ వంటివి లేకుండా చూసుకోండి. కరెంటు స్తంభాల వంటివి ఇంటికి ఎదురుగా ఉండడం మంచిది కాదు. ఈశాన్యం వైపు బీరువా పెట్టడం వలన సంపద నిలవదు. ఎక్కువగా డబ్బులు ఖర్చు అయిపోతాయి. కనుక ఈశాన్యం వైపు బీరువాని పెట్టకుండా చూసుకోండి. ఈ ప్రదేశం ఎప్పుడూ ఓపెన్ గా ఉండాలి. అప్పుడే మంచి ఫలితం కనబడుతుంది.
ఉత్తరం కుబేరుడికి మంచి ప్రదేశం. సంపద పెరుగుతుంది, మంచి ఎనర్జీ వస్తుంది. అలాగే ఇల్లు పరిశుభ్రంగా ఉంటే, లక్ష్మీదేవి ఆ ఇంట కొలువై ఉంటుంది. ఆ ఇంట్లో ధనానికి లోటు ఉండదు, ఆర్థిక బాధలు ఉండవు. ఇంట్లో చేపల తొట్టి ఉండడం వలన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పైగా ఆకర్షణీయంగా కనపడుతుంది. ఇంట్లో చేపల తొట్టి ఉన్నట్లయితే, నీళ్లని ఎప్పటికప్పుడూ మార్చుకుంటూ ఉండండి.
చేపలు చురుకుగా అక్వేరియంలో తిరుగుతూ ఉంటే ఇంట్లో సంపద బాగుంటుంది. ఎనర్జీ లెవెల్స్ కూడా పెరుగుతాయి. అలానే, బెడ్రూంలో కిటికీలు కనీసం 20 నిమిషాలు అయినా రోజూ తెరిచి ఉంచాలి. అప్పుడు నెగెటివ్ ఎనర్జీ తొలగి, పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. అలానే, ఇంట్లో గడియారాలు ఎప్పుడూ పనిచేసేలా చూసుకోండి. గడియారాలు పనిచేయకపోతే బాగు చేయించుకోవాలి. వాటి వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ కలుగుతుంది. ఈ ఇంటి చిట్కాలు కనుక పాటించినట్లయితే, ధనవంతులు అవ్వచ్చు. ఆర్థిక బాధల నుండి బయట పడొచ్చు.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…