House Doors : చాలా మంది, వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం నడుచుకుంటే, అంతా బాగుంటుంది. చాలా సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. చాణక్య వాస్తు ప్రకారం నడుచుకోవడం వలన ఇబ్బందుల నుండి గట్టెక్కడానికి కూడా అవుతుంది అని చెప్పారు. వాస్తు ప్రకారం, మనం అనుసరిస్తే చాలా సమస్యలు తొలగిపోయి, సంతోషంగా ఉండడానికి అవుతుంది. వాస్తు ప్రకారం, తలుపులు విషయంలో కూడా శ్రద్ధ పెట్టాలి.
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో ఎన్ని తలుపులు ఉండాలి అనేది తెలుసుకోవాలి. అలానే. తలుపులు ఏ వైపు ఉండాలి అనేది కూడా తెలుసుకోవాలి. వాస్తు ప్రకారం, తలుపులు 4 ఉండాలి. ఈ తలుపులు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం వైపు ఉండాలి. ప్రధాన ద్వారం తూర్పు వైపు కానీ ఉత్తర వైపు కానీ ఉండాలి. ఉత్తరం, తూర్పు వైపు తలుపులు ఉండడం వలన పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది.
తూర్పు వైపు ఆరోగ్యం, సంపదని సూచిస్తుంది. ఉత్తరం విజయాన్ని, ఆనందాన్ని సూచిస్తుంది. ఇంట్లో తలుపులు సరిగ్గా ఉండాలి. సరళరేఖలోనే ఉండాలి. వంకరగా, వక్రంగా ఉండకూడదు. ఒకవేళ కనుక అలా ఉన్నట్లయితే, ప్రతికూల శక్తి వస్తుంది. తలుపులు కూడా ఒక మోస్తరు పరిమాణంలోనే ఉండాలి. చిన్నవిగా కానీ పెద్దవిగా కానీ ఉండకూడదని వాస్తు శాస్త్రం చెప్తోంది.
వీటి వలన శక్తి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతుందట. సమస్యలు వస్తాయట. తలుపులు పొడుగ్గా, వెడల్పు తక్కువగా ఉండాలి. ఎక్కువ పొడవు కూడా ఇంటికి మంచిది కాదు. తలుపు కోసం ఉపయోగించే మెటీరియల్ ఎప్పుడు కూడా, దృఢంగా ఉండాలి. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటికి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిశలో నాలుగు తలుపులు ఉండాలని గుర్తుపెట్టుకోండి. ఇలా, ఈ విషయాన్ని మీరు కనుక గుర్తుపెట్టుకొని ఆచరించినట్లయితే, అంతా మంచి జరుగుతుంది. వాస్తు ప్రకారం అనుసరిస్తే ఇబ్బందులు ఏమి కూడా ఉండవు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, రాజకీయ నాయకుడిగా పూర్తిగా బాధ్యతల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ, సినిమాలకు దూరం కాలేదని మరోసారి స్పష్టం చేశారు…
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) పరిధిలోని ISSA యూనిట్ ఒక సంవత్సరం కాల వ్యవధి గల అప్రెంటిస్ శిక్షణ…
చిలగడదుంపలను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. సాయంత్రం సమయాల్లో వీటిని ఉడకబెట్టి స్నాక్స్ రూపంలో ఎక్కువగా తింటారు. అయితే…
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా భారత్ ఇప్పటికే యూఎస్ఏతో మ్యాచ్ ఆడి గెలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో…
తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) తాజాగా తెలుగు సినిమాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే దర్శకుడు…
భారత్-యూఎస్ఏ మధ్య జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్కప్ మ్యాచ్లో భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఆడిన మ్యాచ్…
నిజామాబాద్ జిల్లాలో ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న వేళ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్…
విటమిన్లు A, C, Eతో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, జీర్ణక్రియకు సహాయపడే పపైన్ ఎంజైమ్తో బొప్పాయి ఎన్నో ఏళ్లుగా…