Weights : ఏ దిక్కు లో వేటిని ఉంచాలి అనేది తెలుసుకుని, దాని ప్రకారం ఇంటిని నిర్మిస్తూ ఉంటారు. హిందూ సంప్రదాయాలో వాస్తు కి ఉన్న ప్రాధాన్యత గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. వాస్తు కి చాలా మంది విలువ ని ఇస్తారు. కొత్తగా ఆఫీసు కట్టాలన్నా, ఇల్లు, గుడి వంటివి నిర్మించాలన్నా కూడా కచ్చితంగా వాస్తు నియమాలని పాటిస్తారు. గాలి, వెలుతురు వచ్చేటట్టు నిర్మించడంతో పాటుగా ఏ దిక్కున ఏం ఉంటే మంచిదనేది కూడా చూస్తారు.
ఇలా వీటన్నిటిని చూసే నిర్మిస్తారు. ఈరోజు ముఖ్యంగా ఈశాన్యం గురించి చూద్దాం. ఎక్కువ మంది ఈశాన్యంలో బరువులు పెట్టకూడదని చెప్తూ ఉంటారు. ఈశాన్యంలో కనుక బరువు పెడితే ధన నష్టం కలుగుతుందని అంటారు. ఈశాన్యంలో ఈశ్వరుడు కొలవై ఉంటారు. ఈశాన్యంలో బరువులు ని కానీ ఏదైనా వస్తువులను కానీ పెట్టడం వలన ఈశాన్యం వైపు మూసుకుపోతుంది.
దాంతో గాలి వెల్తురు సరిగ్గా రావు. ప్రాతఃకాలంలో సూర్యోదయం సమయంలో ఈశాన్యం తూర్పు నుండి సూర్య రష్మి ఇంట్లోకి రావడం జరుగుతుంది. దాని వలన ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. అందుకే, ఈశాన్యం వైపు ఏమి పెట్టకుండా ఖాళీగా ఉంచాలని అంటారు. ఈశాన్యం బాగా సున్నితమైనది. అందుకని గరిగిపోచ బరువు కూడా ఉండకూడదు అని పండితులు అంటారు.
ఈశాన్యంలో ద్వారం పెడితే మంచిది. ఒకవేళ వీలు కాకపోతే, పెద్ద పెద్ద కిటికీలనైనా పెట్టొచ్చు. ఈశాన్యం నుండి వచ్చే గాలి వలన మన మనసు చాలా తేలికగా అవుతుంది. ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు. అందుకే ఈ కారణంగానే ఈశాన్యం వైపు బరువులు పెట్టకూడదని అంటారు. కావాలంటే ఈసారి మీరు ఈ మార్పులు చేసి చూడండి. మీ మనసు తేలికగా అవ్వడం ఖాయం.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…