మీకు ఆడపిల్లలు ఉన్నారా..?వారి భవిష్యత్తు తరాల కోసం ఇప్పటి నుంచే డబ్బును పొదుపు చేయాలని భావిస్తున్నారా..? అయితే అలాంటి వారికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ తమ ఖాతాదారులకు ఒక శుభవార్తను తెలియజేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ తమ ఖాతాదారులకు ఒకసారి కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ముఖ్యంగా ఈ పథకం ఆడ పిల్లల భవిష్యత్తు కోసం ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు.
ఈ పథకం ద్వారా ఒక కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నప్పటికీ సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని ఓపెన్ చేసే ఈ పథకం ద్వారా పిల్లల పేరిట డబ్బులను ఆదా చేసుకోవచ్చు. ఈ పథకంలో ఏడాదికి 250 రూపాయల నుంచి లక్షా 50 వేల వరకు డిపాజిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఖాతా తెరిచిన 15 సంవత్సరాల వరకు లబ్ధిదారుల ఖాతాలో ప్రీమియం అమౌంట్ ను డిపాజిట్ చేయవచ్చు. అయితే ఖాతా తెరిచిన నాటికి అమ్మాయి వయస్సు పది సంవత్సరాలకు మించి ఉండకూడదు.
ఈ ఖాతా ద్వారా డబ్బులు ఇన్వెస్ట్ చేసుకునే వారికి పన్ను మినహాయింపు ఉంటుంది. అదేవిధంగా బ్యాంకు 7.6 శాతం వడ్డీని కూడా అందిస్తుంది.ఈక్రమంలోనే ప్రతిరోజూ వంద చొప్పున నెలకు మూడు వేల రూపాయలు డిపాజిట్ చేయడం వల్ల మెచ్యూరిటీ కాలం ముగిసే సమయానికి లబ్ధిదారులు 15 లక్షలను పొందవచ్చు. మెచ్యూరిటీ కాలం 21 సంవత్సరాలు. ప్రతి యేటా 36 వేల రూపాయలను డిపాజిట్ చేయడం ద్వారా 14 సంవత్సరాలకు బ్యాంక్ అందిస్తున్న అటువంటి 7.6 శాతం వడ్డీతో కలిపి రూ .9,11,574 పొందవచ్చు అదే కనుక 21 సంవత్సరాలు వరకు ఉంటే ఏకంగా 15,22,221 లక్ష రూపాయలను పొందవచ్చు.
జాతీయ అవార్డు విజేత, నటి ప్రియమణి కెరీర్ మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. రెండు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న…
థియేటర్ రద్దీ లేదు.. ట్రాఫిక్ టెన్షన్ లేదు.. లైన్లో నిలబడే అవసరం లేదు. రిమోట్లో ఒక్క క్లిక్ చేస్తే చాలు..…
అధునాతన కంప్యూటింగ్ అభివృద్ధి కేంద్రం (Centre for Development of Advanced Computing) సీ-డాక్ 2026 సంవత్సరానికి గాను భారీ…
టాలీవుడ్లో చాలాకాలంగా హాట్టాపిక్గా మారిన ప్రేమకథకు త్వరలోనే అధికారిక ముగింపు పడనుందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. నటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. Railway Recruitment Boards (RRBs) 2026 గ్రూప్ D నియామకాలకు సంబంధించి…
భారత్లో అత్యధిక బ్యాటరీ సామర్థ్యంతో కూడిన స్మార్ట్ఫోన్ను విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లే realme తన పి సిరీస్లో తాజా…
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…