మీకు ఆడపిల్లలు ఉన్నారా..?వారి భవిష్యత్తు తరాల కోసం ఇప్పటి నుంచే డబ్బును పొదుపు చేయాలని భావిస్తున్నారా..? అయితే అలాంటి వారికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ తమ ఖాతాదారులకు ఒక శుభవార్తను తెలియజేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ తమ ఖాతాదారులకు ఒకసారి కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ముఖ్యంగా ఈ పథకం ఆడ పిల్లల భవిష్యత్తు కోసం ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు.
ఈ పథకం ద్వారా ఒక కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నప్పటికీ సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని ఓపెన్ చేసే ఈ పథకం ద్వారా పిల్లల పేరిట డబ్బులను ఆదా చేసుకోవచ్చు. ఈ పథకంలో ఏడాదికి 250 రూపాయల నుంచి లక్షా 50 వేల వరకు డిపాజిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఖాతా తెరిచిన 15 సంవత్సరాల వరకు లబ్ధిదారుల ఖాతాలో ప్రీమియం అమౌంట్ ను డిపాజిట్ చేయవచ్చు. అయితే ఖాతా తెరిచిన నాటికి అమ్మాయి వయస్సు పది సంవత్సరాలకు మించి ఉండకూడదు.
ఈ ఖాతా ద్వారా డబ్బులు ఇన్వెస్ట్ చేసుకునే వారికి పన్ను మినహాయింపు ఉంటుంది. అదేవిధంగా బ్యాంకు 7.6 శాతం వడ్డీని కూడా అందిస్తుంది.ఈక్రమంలోనే ప్రతిరోజూ వంద చొప్పున నెలకు మూడు వేల రూపాయలు డిపాజిట్ చేయడం వల్ల మెచ్యూరిటీ కాలం ముగిసే సమయానికి లబ్ధిదారులు 15 లక్షలను పొందవచ్చు. మెచ్యూరిటీ కాలం 21 సంవత్సరాలు. ప్రతి యేటా 36 వేల రూపాయలను డిపాజిట్ చేయడం ద్వారా 14 సంవత్సరాలకు బ్యాంక్ అందిస్తున్న అటువంటి 7.6 శాతం వడ్డీతో కలిపి రూ .9,11,574 పొందవచ్చు అదే కనుక 21 సంవత్సరాలు వరకు ఉంటే ఏకంగా 15,22,221 లక్ష రూపాయలను పొందవచ్చు.
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండను ఇటీవలే వివాహం చేసుకున్న కన్నడ నటి రష్మిక మందన్నకుతెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…
హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ డాక్టర్లు తనకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలని తరచూ…
స్కూల్, కాలేజీల్లో చదివినప్పుడు ఎన్నడూ 80 శాతం మార్కులను దాటలేకపోయానని, కానీ భారత టీ20 జట్టు కెప్టెన్గా 80 శాతానికి…
తాను పెళ్లి చేసుకోబోతున్నానని మీడియాతోపాటు సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న వార్తలను నటి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేరకు…
భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయని, హాలీవుడ్లో సినిమాల విషయంలో ఎలాంటి పరిమితులు ఉండవని, అందుకనే అక్కడ…
భారత క్రికెట్ జట్టు రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన బాల్య స్నేహితురాలు వంశికా చద్దాను వివాహం చేసుకున్న నేపథ్యంలో…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ 2 చిత్రం విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ…