సాధారణంగా కొందరికి ఒకటి కన్నా ఎక్కువ బ్యాంకులకు చెందిన డెబిట్ కార్డులు ఉంటాయి. అయితే వారు ఆ కార్డుల్లో కొన్ని కార్డులనే వాడుతుంటారు. కొన్నింటిని వాడరు. కానీ ఈ విషయం తెలిస్తే వారు డెబిట్ కార్డులను ఎక్కువగా వాడుతారు. ఎందుకంటే.. డెబిట్ కార్డులను అసలు వాడకపోతే అలాంటి కార్డులను బ్లాక్ చేయాలని త్వరలో ఆదేశాలు రానున్నాయి. అవును.. ఆర్బీఐ ఈ దిశగా ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ త్వరలోనే డెబిట్ కార్డులకు సంబంధించి కీలక ఉత్తర్వులను జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డెబిట్ కార్డులను వాడకపోతే అలాంటి కార్డులను బ్లాక్ చేయాల్సిందిగా బ్యాంకులకు ఆదేశాలు జారీ చేస్తుందని సమాచారం. ఈ క్రమంలోనే వినియోగదారులు వాడని తమ డెబిట్ కార్డులను ఇప్పటికైనా వాడాలని బ్యాంకులు సూచిస్తున్నాయి.
ప్రైవేటు బ్యాంకింగ్ సంస్థ హెచ్డీఎఫ్సీ ఈ విషయమై ఇప్పటికే తన ఖాతారుదాలకు మెసేజ్లు, మెయిల్స్ కూడా పంపిస్తోంది. వాడని డెబిట్ కార్డులను బ్లాక్ చేస్తామని, కనుక వాటితో ట్రాన్సాక్షన్స్ చేయాల్సి ఉంటుందని హెచ్డీఎఫ్సీ తెలిపింది. త్వరలోనే ఇతర బ్యాంకులు కూడా ఈ విషయమై ప్రకటనలు చేయవచ్చని తెలుస్తోంది.
తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) తాజాగా తెలుగు సినిమాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే దర్శకుడు…
భారత్-యూఎస్ఏ మధ్య జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్కప్ మ్యాచ్లో భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఆడిన మ్యాచ్…
నిజామాబాద్ జిల్లాలో ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న వేళ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్…
విటమిన్లు A, C, Eతో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, జీర్ణక్రియకు సహాయపడే పపైన్ ఎంజైమ్తో బొప్పాయి ఎన్నో ఏళ్లుగా…
భారతీయ సినీ పరిశ్రమలో అగ్ర నటుల మధ్య అల్లు అర్జున్ ప్రత్యేకమైన దారిని ఎంచుకుంటున్నారు. పారితోషిక విషయంలో ఇతర తెలుగు…
టెలికాం దిగ్గజం జియో కుటుంబ వినియోగదారుల కోసం బడ్జెట్కు అనుకూలమైన కొత్త పోస్ట్పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ను ప్రవేశపెట్టింది. కేవలం రూ.449…
2023లో జపాన్కు చెందిన ప్రముఖ మ్యాగజైన్ అనాన్ కవర్పై రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి దర్శనమిచ్చినప్పుడు అది తెలుగు…
హర్యానాలోని పానిపట్ రిఫైనరీ & పెట్రోకెమికల్ కాంప్లెక్స్లో అప్రెంటిస్ నియామకాలకు Indian Oil Corporation Limited (IOCL) కొత్త నోటిఫికేషన్…