సాధారణంగా కొందరికి ఒకటి కన్నా ఎక్కువ బ్యాంకులకు చెందిన డెబిట్ కార్డులు ఉంటాయి. అయితే వారు ఆ కార్డుల్లో కొన్ని కార్డులనే వాడుతుంటారు. కొన్నింటిని వాడరు. కానీ ఈ విషయం తెలిస్తే వారు డెబిట్ కార్డులను ఎక్కువగా వాడుతారు. ఎందుకంటే.. డెబిట్ కార్డులను అసలు వాడకపోతే అలాంటి కార్డులను బ్లాక్ చేయాలని త్వరలో ఆదేశాలు రానున్నాయి. అవును.. ఆర్బీఐ ఈ దిశగా ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ త్వరలోనే డెబిట్ కార్డులకు సంబంధించి కీలక ఉత్తర్వులను జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డెబిట్ కార్డులను వాడకపోతే అలాంటి కార్డులను బ్లాక్ చేయాల్సిందిగా బ్యాంకులకు ఆదేశాలు జారీ చేస్తుందని సమాచారం. ఈ క్రమంలోనే వినియోగదారులు వాడని తమ డెబిట్ కార్డులను ఇప్పటికైనా వాడాలని బ్యాంకులు సూచిస్తున్నాయి.
ప్రైవేటు బ్యాంకింగ్ సంస్థ హెచ్డీఎఫ్సీ ఈ విషయమై ఇప్పటికే తన ఖాతారుదాలకు మెసేజ్లు, మెయిల్స్ కూడా పంపిస్తోంది. వాడని డెబిట్ కార్డులను బ్లాక్ చేస్తామని, కనుక వాటితో ట్రాన్సాక్షన్స్ చేయాల్సి ఉంటుందని హెచ్డీఎఫ్సీ తెలిపింది. త్వరలోనే ఇతర బ్యాంకులు కూడా ఈ విషయమై ప్రకటనలు చేయవచ్చని తెలుస్తోంది.
బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న పెద్ది సినిమాపై అభిమానుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి.…
అమరావతి రాజధానిగా ఉండడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ రాజధాని పేరిట టీడీపీ దోపిడీకి పాల్పడుతోందని, దానికి తాము…
పబ్లిక్లో ఉన్నప్పుడు సెలబ్రిటీలతో మాట్లాడేందుకు, వారితో ఫొటోలు దిగేందుకు ఫ్యాన్స్ ఉత్సాహం చూపిస్తుంటారు. దీనికి తోడు కొన్ని సందర్భాల్లో గందరగోళ…
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తన రాబోయే చిత్రం భూత్ బంగ్లాతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన…
శ్రీరాముడు శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజలకు మార్గదర్శకుడిగా ఉన్నాడని నటుడు రణబీర్ కపూర్ అన్నారు. మనం లేని తరువాత కూడా…
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా జట్లన్నీ తమ తొలి మ్యాచ్లను ఆడుతున్నాయి. కొన్ని జట్లు పేలవమైన ప్రదర్శన చేయగా, కొన్ని…
థియేటర్లలో మిస్ అయిన సినిమాలు అన్నీ ఓటీటీల్లో రిలీజ్ అవుతుండడంతో ప్రేక్షకులు కూడా ఈ ప్లాట్ఫామ్కు బాగా అలవాటు పడ్డారు.…
తనను విమర్శించే వారిని పట్టించుకోవడం ఎప్పుడో మానేశానని నటి, నిర్మాత కొణిదెల నిహారిక అన్నారు. తన సొంత బ్యానర్పై తెరకెక్కుతున్న…