మొబైల్స్ తయారీ సంస్థ వన్ప్లస్ మరో కొత్త 5జి ఫోన్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్లు కలిగిన ఫోన్లను తయారు చేసి అందిస్తుందని వన్ప్లస్కు మంచి పేరుంది. అందులో భాగంగానే అలాంటి ఫీచర్లు కలిగిన ఓ కొత్త ఫోన్ను వన్ప్లస్ లాంచ్ చేసింది. వన్ప్లస్ నార్డ్ 2 5జి పేరిట ఆ ఫోన్ విడుదలైంది. అందులో ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.
వన్ప్లస్ నార్డ్ 2 5జి ఫోన్కు చెందిన 6జీబీ ర్యామ్ మోడల్ ధర రూ.27,999 ఉండగా, 8జీబీ ర్యామ్ మోడల్ ధర రూ.29,999గా ఉంది. అలాగే 12 జీబీ ర్యామ్ మోడల్ ధర రూ.34,999గా ఉంది. ఈ ఫోన్ను జూలై 26వ తేదీ నుంచి విక్రయిస్తారు. హెచ్డీఎఫ్సీ కార్డులతో రూ.1000 డిస్కౌంట్ను అందిస్తారు.
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…
తళపతి విజయ్ నటించిన వీడ్కోలు చిత్రం జన నాయగన్ చుట్టూ నెలకొన్న న్యాయపరమైన వివాదానికి ఎట్టకేలకు ముగింపు పడే సూచనలు…
మాతృత్వం ఒక మహిళ జీవితంలో అత్యంత మధురమైన దశగా భావించబడుతుంది. బిడ్డకు జన్మనిచ్చిన ఆనందం ఒక వైపు ఉంటే, మరోవైపు…
మెటాకు చెందిన ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి కొత్త ఫీచర్ను అందుబాటులోకి…