షియోమీ కంపెనీ ఎంఐ టీవీ 4ఏ హరైజాన్ ఎడిషన్ 40 పేరిట ఓ నూతన స్మార్ట్ టీవీని భారత్లో లాంచ్ చేసింది. ఇందులో 40 ఇంచుల ఫుల్ హెచ్డీ స్క్రీన్ను ఏర్పాటు చేశారు. వివిద్ పిక్చర్ ఇంజిన్ టెక్నాలజీ ఉండడం వల్ల పిక్చర్ క్వాలిటీ ఉంటుంది. ఇందులో ప్యాచ్ వాల్ను అందిస్తున్నారు. దీని సహాయంతో కంటెంట్ను పొందవచ్చు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్, ప్రైమ్ వీడియో వంటి స్ట్రీమింగ్ యాప్స్ను ఈ టీవీలో ఉపయోగించుకోవచ్చు.
ఈ టీవీలో ఎంఐ క్విక్ వేక్ ఫీచర్ను ఏర్పాటు చేశారు. దీంతో మూవీని ఎక్కడ పాజ్ చేశారో అక్కడి నుంచి చూడడం కొనసాగించవచ్చు. ఈ టీవీలో బిల్టిన్ క్రోమ్క్యాస్ట్ ఫీచర్ను అందిస్తున్నారు. అలాగే గూగుల్ అసిస్టెంట్ లభిస్తుంది. డేటా సేవర్ ఫీచర్ను అందిస్తున్నారు.
ఎంఐ టీవీ హరైజాన్ ఎడిషన్ 40 టీవీ ధర రూ.23,999 ఉండగా, దీన్ని ఫ్లిప్కార్ట్తోపాటు ఎంఐ ఆన్లైన్ స్టోర్, ఎంఐ హోమ్ స్టోర్స్, ఎంఐ స్టూడియోలు, రిటెయిల్ పార్ట్నర్ స్టోర్స్లో విక్రయిస్తున్నారు. దీనిపై హెచ్డీఎఫ్సీ కార్డులతో రూ.1000 డిస్కౌంట్ పొందవచ్చు.
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మధ్య మరోసారి పోటీ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పాకిస్తాన్కు…
రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 అపూర్వ విజయాన్ని సాధిస్తోంది. మార్చి 19, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం…
ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్కు ముందు ఐదు సార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్ను…
శ్రీ విష్ణు, నయనా సరిక ప్రధాన పాత్రల్లో నటించిన విష్ణు విన్యాసం చిత్రం ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్లో అందుబాటులోకి వచ్చింది.…
నటి రమ్య స్పందన తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే కాకుండా, రోజూ కఠిన డైట్, వ్యాయామ నియమాలను పాటించడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ…
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండను ఇటీవలే వివాహం చేసుకున్న కన్నడ నటి రష్మిక మందన్నకుతెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…