షియోమీ కంపెనీ ఎంఐ టీవీ 4ఏ హరైజాన్ ఎడిషన్ 40 పేరిట ఓ నూతన స్మార్ట్ టీవీని భారత్లో లాంచ్ చేసింది. ఇందులో 40 ఇంచుల ఫుల్ హెచ్డీ స్క్రీన్ను ఏర్పాటు చేశారు. వివిద్ పిక్చర్ ఇంజిన్ టెక్నాలజీ ఉండడం వల్ల పిక్చర్ క్వాలిటీ ఉంటుంది. ఇందులో ప్యాచ్ వాల్ను అందిస్తున్నారు. దీని సహాయంతో కంటెంట్ను పొందవచ్చు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్, ప్రైమ్ వీడియో వంటి స్ట్రీమింగ్ యాప్స్ను ఈ టీవీలో ఉపయోగించుకోవచ్చు.
ఈ టీవీలో ఎంఐ క్విక్ వేక్ ఫీచర్ను ఏర్పాటు చేశారు. దీంతో మూవీని ఎక్కడ పాజ్ చేశారో అక్కడి నుంచి చూడడం కొనసాగించవచ్చు. ఈ టీవీలో బిల్టిన్ క్రోమ్క్యాస్ట్ ఫీచర్ను అందిస్తున్నారు. అలాగే గూగుల్ అసిస్టెంట్ లభిస్తుంది. డేటా సేవర్ ఫీచర్ను అందిస్తున్నారు.
ఎంఐ టీవీ హరైజాన్ ఎడిషన్ 40 టీవీ ధర రూ.23,999 ఉండగా, దీన్ని ఫ్లిప్కార్ట్తోపాటు ఎంఐ ఆన్లైన్ స్టోర్, ఎంఐ హోమ్ స్టోర్స్, ఎంఐ స్టూడియోలు, రిటెయిల్ పార్ట్నర్ స్టోర్స్లో విక్రయిస్తున్నారు. దీనిపై హెచ్డీఎఫ్సీ కార్డులతో రూ.1000 డిస్కౌంట్ పొందవచ్చు.
దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన తాజా చిత్రం యుఫోరియా గ్రాండ్ రిలీజ్ ప్రెస్మీట్లో నటి భూమిక చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని…
బ్యాంకింగ్ రంగంలో కెరీర్ నిర్మించాలనుకునే అభ్యర్థులకు మరో మంచి అవకాశం లభించింది. Central Bank of India స్పెషలిస్ట్ ఆఫీసర్…
భారత్లో నిర్వహించిన భారీ స్థాయి ఆరోగ్య అధ్యయనంలో పాల్గొన్న వారిలో దాదాపు 40 శాతం మంది మెటబాలిక్-డిస్ఫంక్షన్-అసోసియేటెడ్ స్టియాటోటిక్ లివర్…
కాలేయం రోజూ నిశ్శబ్దంగా పనిచేస్తుంది. శరీరంలోకి వచ్చే విషపదార్థాలను వడపోయడం, హార్మోన్ల సమతుల్యతను కాపాడడం, జీర్ణక్రియకు సహకరించడం.. ఈ మూడు…
నిధి అగర్వాల్ కెరీర్లో ఇటీవల భారీ బడ్జెట్ సినిమాలు ముఖ్యంగా హీరోయిన్లకు ఎంత ప్రమాదకరమో స్పష్టంగా చూపిస్తోంది. సినీ పరిశ్రమలో…
గూగుల్ తన కొత్త మిడ్ రేంజ్ స్మార్ట్ఫోన్ గూగుల్ పిక్సెల్ 10ఎ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. పిక్సెల్ 10…
నటి రష్మిక మందన్న ఇప్పటివరకు తన వివాహంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయకుండా మౌనంగా వ్యవహరించింది. అయితే తాజాగా పాపరాజీతో…
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ పరీక్ష 2026 కు సంబంధించిన పూర్తి స్థాయి అధికారిక నోటిఫికేషన్ను…