Jio 449 Family Plan
రూ.449కే జియో ఫ్యామిలీ ప్లాన్.. ఒకే బిల్లుపై 4 సిమ్లు, అన్లిమిటెడ్ డేటా!
టెలికాం దిగ్గజం జియో కుటుంబ వినియోగదారుల కోసం బడ్జెట్కు అనుకూలమైన కొత్త పోస్ట్పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ను ప్రవేశపెట్టింది. కేవలం రూ.449 (+జీఎస్టీ)తో లభించే ఈ జియోప్లస్ ప్లాన్లో ఒకే బిల్లుపై నాలుగు సిమ్లను (1 ప్రధాన సిమ్ + 3 యాడాన్ సిమ్లు) ఉపయోగించుకోవచ్చు.








