200MP Camera Phone
భారత్లోకి REDMI Note 15 Pro సిరీస్: 200MP కెమెరా, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. ధర ఎంతంటే?
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ సిరీస్లో REDMI Note 15 Pro 5G, REDMI Note 15 Pro+ 5G స్మార్ట్ఫోన్లు ఉన్నాయి.








