లండన్లోని ది ఓవల్ మైదానంలో భారత్ ఇంగ్లండ్పై చరిత్రాత్మక విజయం సాధించిన విషయం విదితమే. ఓవల్లో 50 ఏళ్ల తరువాత మళ్లీ ఇప్పుడే భారత్ ఇంగ్లండ్పై గెలిచింది. 157 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను ఓడించింది. దీంతో నాలుగో టెస్టులో భారత్ విజయం సాధించగా సిరీస్లో 2-1తో ఆధిక్యంలోకి వచ్చింది.
అయితే ఈ మ్యాచ్లో బ్యాట్స్మెన్, బౌలర్లు సమిష్టిగా రాణించారు. అందువల్ల భారత్ విజయం సునాయాసమైంది. ఇక ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో భారత ఫాస్ట్ బౌలర్ బుమ్రా పలు కీలక వికెట్లు తీశాడు. లంచ్ అనంతరం వేసిన స్పెల్లో ముందుగా ఓల్లి పోప్ను వెనక్కి పంపాడు. దీంతో టెస్టుల్లో అత్యంత వేగంగా 100 వికెట్లను తీసిన ఇండియన్ ఫాస్ట్ బౌలర్గా బుమ్రా రికార్డు సాధించాడు.
తరువాత మరో నాలుగు బంతులు వేసిన బుమ్రా ఇంకో కీలక వికెట్ తీశాడు. జానీ బెయిర్ స్టోను క్లీన్ బౌల్డ్ చేశాడు. అద్భుతమైన యార్కర్తో బెయిర్స్టోను బుమ్రా పెవిలియన్కు పంపాడు. బుమ్రా వేసిన బంతికి బెయిర్స్టో వద్ద సమాధానం లేదు. ఈ క్రమంలో బెయిర్స్టోకు ఈ ఏడాదిలో ఇది వరుసగా 4వ డక్ అయింది. కాగా బెయిర్స్టోను ఔట్ చేసేందుకు బుమ్రా వేసిన యార్కర్ తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బుమ్రాపై అందరూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…