హైదరాబాద్ బిర్యానీ అంటే ఎవరైనా సరే సహజంగానే లొట్టలేసుకుంటూ తింటారు. ఆ బిర్యానీని చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరతాయి. చికెన్, మటన్, వెజ్.. ఇలా ఏ వెరైటీని తీసుకున్నా హైదరాబాద్ స్టైల్లో చేస్తే ఆ బిర్యానీకి ఎవరైనా సరే ఫిదా కావల్సిందే. అయితే హైదరాబాద్ మాత్రమే కాదు, మన దేశంలో పలు ఇతర ప్రాంతాల్లోనూ బెస్ట్ బిర్యానీ లభిస్తుంది. వాటిని కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మరి ఏయే ప్రాంతాల్లో అద్భుతమైన బిర్యానీ లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. కేరళలోని కోజికోడ్ (కాలికట్)లో చక్కని ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఎటు చూసినా పచ్చని ప్రకృతి దర్శనమిస్తుంది. పర్యాటకులు ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు. ఇక్కడ లభించే బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ టేస్ట్లా రుచిని కలిగి ఉంటుంది. కనుక ఈ ప్రాంతానికి వెళితే ఆ బిర్యానీని కచ్చితంగా టేస్ట్ చేయండి.
2. కేరళలోని కొచ్చిలోనూ అనేక అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ లభించే బిర్యానీ కూడా చాలా బాగుంటుంది.
3. ఒడిశాలోని కటక్లో ఎన్నో చారిత్రక ప్రదేశాలు, పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ లభించే బిర్యానీ ఎంతో టేస్ట్ను కలిగి ఉంటుంది.
4. కేరళలోని వయనాడ్లో పచ్చని వాతావరణం, అడవులు, వన్యప్రాణులు దర్శనమిస్తుంటాయి. ఇక్కడ బిర్యానీ లభిస్తుంది. కచ్చితంగా టేస్ట్ చేయాల్సిన బిర్యానీ అది.
5. ఉత్తర ప్రదేశ్లోని లక్నోలో చారిత్రక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ అనేక చోట్ల లభించే బిర్యానీని చాలా మంది ఇష్టంగా తింటుంటారు.
6. వెస్ట్బెంగాల్ రాష్ట్రంలో ఉన్న అసన్సోల్ లో పర్యాటక ప్రదేశాలు సందర్శకులను ఆకట్టుకుంటాయి. ఇక్కడ లభించే బిర్యానీ ఎంతో ఫేమస్. చాలా మంది తింటారు.
7. కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గాకు ఎంతో చరిత్ర ఉంది. ఇక్కడ రకరకాల వంటకాలు పర్యాటకులకు లభిస్తాయి. అలాగే బిర్యానీ కూడా అందుబాటులో ఉంటుంది. దాన్ని ఒక్కసారి కచ్చితంగా టేస్ట్ చేయాల్సిందే.
8. దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో ఉండే ఆగ్రాలోనూ బిర్యానీ లభిస్తుంది. అది ఎంతో రుచిగా ఉంటుంది. అక్కడికి వెళ్లినప్పుడు ఆ బిర్యానీని ఒక్కసారి రుచి చూడండి.
9. కర్ణాటకలోని మైసూర్ లో చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. వాటిని చూసేందుకు పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. ఈ ప్రదేశంలోనూ బిర్యానీ లభిస్తుంది. అది భలే రుచిగా ఉంటుంది.
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…