Xiaomi : మొబైల్స్ తయారీ సంస్థ షియోమీ 3 రోజుల వ్యవధిలోనే తన ఎంఐ బ్రాండ్కు చెందిన స్మార్ట్ టీవీలను 1 లక్ష యూనిట్ల మేర అమ్మినట్లు తెలియజేసింది. దీవాలి విత్ ఎంఐ పేరిట ఆ సంస్థ ఓ ప్రత్యేక సేల్ ను ఇప్పటికే నిర్వహిస్తున్న విషయం విదితమే. అందులో భాగంగానే ఆ మొత్తంలో టీవీలు అమ్ముడైనట్లు ఆ కంపెనీ తెలియజేసింది.
ఈ సేల్లో భాగంగా ఎంఐ ఆన్ లైన్ స్టోర్తోపాటు అమెజాన్, ఫ్లిప్కార్ట్లలో షియోమీ తన స్మార్ట్ టీవీలను చాలా తగ్గింపు ధరలకు అందిస్తోంది. అందుకనే కేవలం 3 రోజుల్లోనే ఏకంగా 1 లక్ష టీవీలను ఆ సంస్థ విక్రయించింది.
4కె టీవీలను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారని షియోమీ తెలియజేసింది. ఈ క్రమంలోనే 50, 32. 43 ఇంచుల టీవీలను ఎక్కువగా కొంటున్నట్లు తెలిపింది. వాటిపై డిస్కౌంట్లను అందిస్తున్నట్లు వెల్లడించింది.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…