Xiaomi : మొబైల్స్ తయారీ సంస్థ షియోమీ 3 రోజుల వ్యవధిలోనే తన ఎంఐ బ్రాండ్కు చెందిన స్మార్ట్ టీవీలను 1 లక్ష యూనిట్ల మేర అమ్మినట్లు తెలియజేసింది. దీవాలి విత్ ఎంఐ పేరిట ఆ సంస్థ ఓ ప్రత్యేక సేల్ ను ఇప్పటికే నిర్వహిస్తున్న విషయం విదితమే. అందులో భాగంగానే ఆ మొత్తంలో టీవీలు అమ్ముడైనట్లు ఆ కంపెనీ తెలియజేసింది.
ఈ సేల్లో భాగంగా ఎంఐ ఆన్ లైన్ స్టోర్తోపాటు అమెజాన్, ఫ్లిప్కార్ట్లలో షియోమీ తన స్మార్ట్ టీవీలను చాలా తగ్గింపు ధరలకు అందిస్తోంది. అందుకనే కేవలం 3 రోజుల్లోనే ఏకంగా 1 లక్ష టీవీలను ఆ సంస్థ విక్రయించింది.
4కె టీవీలను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారని షియోమీ తెలియజేసింది. ఈ క్రమంలోనే 50, 32. 43 ఇంచుల టీవీలను ఎక్కువగా కొంటున్నట్లు తెలిపింది. వాటిపై డిస్కౌంట్లను అందిస్తున్నట్లు వెల్లడించింది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…