Nandi : ఆలయాలకు వెళ్లినప్పుడు గర్భ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి గంట మోగించి ఆ తరువాత భక్తులు దైవ దర్శనం చేసుకుంటారు. అయితే శివాలయానికి వెళ్లినప్పుడు మాత్రం ముందుగా నంది కొమ్ముల్లోంచే శివ లింగాన్ని చూస్తూ దర్శనం చేసుకోవాలి. ఇలా ఎందుకు దర్శనం చేసుకోవాలి ? దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటి ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
త్రిమూర్తులలో పరమేశ్వరుడు ఒకరు. ఆయనకు విగ్రహ రూపం ఉండదు. శివున్ని లింగం రూపంలో మనం దర్శించుకుంటాం. ఇక శివుడు లయ కారకుడు. ఆయన తన మూడో కన్ను తెరిస్తే సృష్టి అంతం అవుతుంది. కనుక అంతటి శక్తి ఉన్న శివున్ని నేరుగా దర్శించుకోకూడదు. దర్శించుకుంటే అరిష్టం కలుగుతుంది. కనుక ఆయనను ముందుగా ఆలయం ఎదురుగా ఉండే నంది కొమ్ముల్లోంచి చూస్తూ దర్శించుకోవాలి.
ఇక నంది కొమ్ముల్లోంచి చూస్తున్నప్పుడు కుడి చేత్తో నంది వీపును నిమరాలి. అదే సమయంలో నంది చెవిలో మన గోత్ర నామాలు, మన కోరికలు చెప్పాలి. ఇలా శివ లింగాన్ని దర్శించుకోవాలి. దీంతో కోరిక కోర్కెలు నెరవేరుతాయి. ఎంతో పుణ్య ఫలం లభిస్తుంది. అంతేకానీ శివ లింగాన్ని నేరుగా దర్శించుకోకూడదని.. అరిష్టం కలుగుతుందని.. పండితులు చెబుతున్నారు.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…