Udaya Bhanu : ఒకప్పుడు టీవీ షోలను ఓ ఊపు ఊపేసిన స్టార్ యాంకర్ ఉదయ భాను. కొన్నాళ్ల క్రితం ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని కవల పిల్లలని కనింది. వారు పుట్టిన తర్వాత వారికే ఎక్కువ సమయం కేటాయిస్తోంది. అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో వివిధ అంశాలపై తన అభిప్రాయాలు చెబుతూ ఉంటుంది. బుల్లితెరకు గ్లామర్ అద్దిన ఉదయభాను ప్రస్తుతం యాంకరింగ్కు కాస్త దూరంగానే ఉన్నా.. అమ్మతనాన్ని ఎంజాయ్ చేస్తోంది.
గతంలో ఉదయభాను గురించి పెద్ద ఎత్తున వార్తలు వచ్చేవి. ఆమెకు ఎఫైర్స్ ఉండేవంటూ పలు ప్రచారాలు చేసేవారు. అయితే ఉదయ భాను మొదటి పెళ్లి పెటాకులు కాగా, రెండవ పెళ్లి తనకు నచ్చిన వాడితో చేసుకుంది. ఉదయభానుకు చిన్న వయసులోనే పెళ్లి చేయటం వల్ల పెళ్లి గురించి ఏమాత్రం అవగాహన లేకపోయింది. ఆమె కన్నా చాలా ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తిని ఇచ్చి పెళ్లి చేయడంతో అతనికి డైవోర్స్ ఇచ్చింది. వైవాహిక జీవితంలోనూ మొదటి భర్త సరిగ్గా ఉండేవాడు కాదని.. రూమర్స్ వచ్చాయి. అవి నిజమో కాదో తెలియదు. కానీ మొదటి భర్త పోరు వల్లే ఉదయ భాను విడాకులు ఇవ్వాల్సి వచ్చిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే అది గతం.
ఇప్పుడు ఉదయభాను చాలా హ్యాపీగానే ఉందని చెప్పచ్చు. ఉదయభాను దంపతులకు 2016లో కవలలు జన్మించారు. ఉదయభాను కవల పిల్లలు భూమి ఆరాధ్య, యువి నక్షత్ర. అప్పుడప్పుడు వారి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన అభిమానులని ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. ఉదయ భాను వ్యక్తిగత విషయానికి వస్తే కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్లో జన్మించిన ఉదయభాను నాలుగు సంవత్సరాల వయస్సులోనే తండ్రి మరణించడంతో ఎన్నో కష్టాలను అనుభవించింది.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…