T20 World Cup 2021 : భారత్, పాకిస్థాన్ ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటేనే చాలు.. క్రికెట్ చూడని వారు.. ఆ ఆట గురించి తెలియని వారు కూడా ఆసక్తి చూపిస్తుంటారు. దాయాది దేశాలు.. చిరకాల ప్రత్యర్థులు.. కనుకనే భారత్, పాకిస్థాన్ల మధ్య మ్యాచ్ అంటే.. పనులు మానుకుని, ఆఫీసులకు సెలవు పెట్టి, కాలేజీలకు బంక్ కొట్టి మరీ మ్యాచ్లను చూస్తుంటారు. ఇక ఈ రోజు ఆదివారం కనుక సెలవు పెట్టాల్సిన పనిలేదు. ఎంచక్కా మ్యాచ్ను ఎంజాయ్ చేయవచ్చు.
అయితే భారత్, పాకిస్థాన్ల మధ్య వరల్డ్ కప్ మ్యాచ్ కనుక సహజంగానే భారత క్రికెట్ అభిమానులకు, ఇతర వీక్షకులకు ఎంతో ఆసక్తిగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఒక సంస్థ అంచనా వేసిన ప్రకారం.. ఈ రోజు రాత్రి మ్యాచ్ను ఏకంగా 100 కోట్ల మంది చూస్తారని చెబుతున్నారు.
మన దేశంలో అనేక నగరాలు, ప్రధాన పట్టణాల్లో ఇప్పటికే పలు థియేటర్లు భారత్, పాకిస్థాన్ మ్యాచ్ను తెరలపై ప్రసారం చేయనున్నాయి. అనేక కాలనీల్లో, అసోసియేషన్ కార్యాలయాల్లో కూడా ఈ మ్యాచ్ను వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీంతో ఈ మ్యాచ్ తెగ హై ఓల్టేజ్గా సాగుతుందని చెప్పవచ్చు. అయితే ఇప్పటి వరకు ఐసీసీ టోర్నీల్లో భారత్దే పైచేయి కనుక.. ఈ మ్యాచ్లో కూడా అభిమానులు భారత్ గెలవాలని బలంగా కోరుకుంటున్నారు. మరి టీమిండియా తన మొదటి మ్యాచ్లోనే పాకిస్థాన్ను ఢీకొంటుంది కనుక ఎలా ఆడుతారో చూడాలి.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…