ప్రస్తుత తరుణంలో సోషల్ మీడియా ప్రభావం ఎలా ఉందో అందరికీ తెలిసిందే. పొద్దున నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్ర పోయే వరకు అందులోనే చాలా మంది విహరిస్తున్నారు. అందులో రకరకాల పోస్ట్లు పెడుతున్నారు. అయితే ఇన్స్టాగ్రామ్ కారణంగా అందులో రీల్స్ను పోస్ట్ చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలోనే ఉదయం నుంచి రాత్రి వరకు అదే పనిగా రీల్స్ చేస్తూ వాటిని పోస్ట్ చేస్తున్నారు. ఇక కొందరైతే రకరకాల సినిమాలకు చెందిన పాటలకు డ్యాన్స్లు చేస్తూ అదరగొడుతున్నారు. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా డ్యాన్స్లు చేస్తూ అలరిస్తున్నారు.
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ హవా ఎక్కువగా నడుస్తోంది. అందులో చాలా మంది రీల్స్ను పోస్ట్ చేస్తున్నారు. దీంతో పాపులర్ అవుతున్నారు. ఫాలోవర్లను కూడా పెంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొందరు ఓవర్ నైట్ స్టార్స్ కూడా అవుతున్నారు. కనుకనే సోషల్ మీడియాకు ఆదరణ ఎక్కువగా లభిస్తోంది. ఇక గతంలో ఉన్న టిక్ టాక్కు బదులుగా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ను పోస్ట్ చేస్తున్నారు. వీటిని చాలా మంది ఆసక్తిగా వీక్షిస్తున్నారు కూడా. అందువల్లే రీల్స్ను పోస్ట్ చేస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది.
ఇక లేటెస్ట్గా ఇద్దరు యువతులు అరబిక్ కుతు సాంగ్కు రీల్స్ చేసి పోస్ట్ చేశారు. అందులో వారు వేసిన స్టెప్పులు అదిరిపోయేలా ఉన్నాయి. విజయ్, పూజా హెగ్డె నటించిన బీస్ట్ మూవీలోని అరబిక్ కుతు పాట ఎంతగానో ఆకట్టుకుంది. ఆ పాటకు ఇప్పటికీ చాలా మంది డ్యాన్స్ చేస్తూ అలరిస్తున్నారున. అందులో భాగంగానే ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా డ్యాన్స్ చేశారు. తమ వీడియోను వారు అందులో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియోకు ఇప్పటికే 3 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. వారి డ్యాన్స్ను నెటిజన్లు ఆసక్తిగా వీక్షిస్తున్నారు.
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…