తెలంగాణలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతుండడంతో హైకోర్టు తెలంగాణ ప్రభుత్వం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఇందులో భాగంగానే కరోనా మార్గదర్శకాల అమలు పై రాష్ట్ర డీజీపీ కోర్టుకు నివేదిక అందించారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
కరోనా మార్గదర్శకాల ప్రకారం ఆర్టీపీసీఆర్ పరీక్షలను 70 శాతం పెంచాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి ప్రవేశించే ప్రయాణికులకు తప్పనిసరిగా కరోనా పరీక్షలు నిర్వహించాలని, కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి నిపుణులతో కూడిన కమిటీ వేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్రంలో ఈ విధంగా రోజురోజుకు కరోనా కేసులు పెరగటానికి ముఖ్య కారణం మద్యం దుకాణాలని, మద్యం దుకాణాలు కరోనా మహమ్మారికి కేంద్రబిందువుగా మారాయని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా నిబంధనలను ఉల్లంఘించిన ఘటనలలో ఇప్పటివరకు 22 వేల కేసులు నమోదైనట్లు ఈ నివేదికలో డీజీపీ పేర్కొన్నారు. అదేవిధంగా సామాజిక దూరం పాటించని వారిపై కూడా ఇప్పటివరకు 2,416 కేసులను నమోదు చేసినట్లు డీజీపీ పేర్కొన్నారు.
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మధ్య మరోసారి పోటీ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పాకిస్తాన్కు…
రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 అపూర్వ విజయాన్ని సాధిస్తోంది. మార్చి 19, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం…
ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్కు ముందు ఐదు సార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్ను…
శ్రీ విష్ణు, నయనా సరిక ప్రధాన పాత్రల్లో నటించిన విష్ణు విన్యాసం చిత్రం ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్లో అందుబాటులోకి వచ్చింది.…
నటి రమ్య స్పందన తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే కాకుండా, రోజూ కఠిన డైట్, వ్యాయామ నియమాలను పాటించడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ…
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండను ఇటీవలే వివాహం చేసుకున్న కన్నడ నటి రష్మిక మందన్నకుతెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…