తెలంగాణలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతుండడంతో హైకోర్టు తెలంగాణ ప్రభుత్వం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఇందులో భాగంగానే కరోనా మార్గదర్శకాల అమలు పై రాష్ట్ర డీజీపీ కోర్టుకు నివేదిక అందించారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
కరోనా మార్గదర్శకాల ప్రకారం ఆర్టీపీసీఆర్ పరీక్షలను 70 శాతం పెంచాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి ప్రవేశించే ప్రయాణికులకు తప్పనిసరిగా కరోనా పరీక్షలు నిర్వహించాలని, కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి నిపుణులతో కూడిన కమిటీ వేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్రంలో ఈ విధంగా రోజురోజుకు కరోనా కేసులు పెరగటానికి ముఖ్య కారణం మద్యం దుకాణాలని, మద్యం దుకాణాలు కరోనా మహమ్మారికి కేంద్రబిందువుగా మారాయని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా నిబంధనలను ఉల్లంఘించిన ఘటనలలో ఇప్పటివరకు 22 వేల కేసులు నమోదైనట్లు ఈ నివేదికలో డీజీపీ పేర్కొన్నారు. అదేవిధంగా సామాజిక దూరం పాటించని వారిపై కూడా ఇప్పటివరకు 2,416 కేసులను నమోదు చేసినట్లు డీజీపీ పేర్కొన్నారు.
దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన తాజా చిత్రం యుఫోరియా గ్రాండ్ రిలీజ్ ప్రెస్మీట్లో నటి భూమిక చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని…
బ్యాంకింగ్ రంగంలో కెరీర్ నిర్మించాలనుకునే అభ్యర్థులకు మరో మంచి అవకాశం లభించింది. Central Bank of India స్పెషలిస్ట్ ఆఫీసర్…
భారత్లో నిర్వహించిన భారీ స్థాయి ఆరోగ్య అధ్యయనంలో పాల్గొన్న వారిలో దాదాపు 40 శాతం మంది మెటబాలిక్-డిస్ఫంక్షన్-అసోసియేటెడ్ స్టియాటోటిక్ లివర్…
కాలేయం రోజూ నిశ్శబ్దంగా పనిచేస్తుంది. శరీరంలోకి వచ్చే విషపదార్థాలను వడపోయడం, హార్మోన్ల సమతుల్యతను కాపాడడం, జీర్ణక్రియకు సహకరించడం.. ఈ మూడు…
నిధి అగర్వాల్ కెరీర్లో ఇటీవల భారీ బడ్జెట్ సినిమాలు ముఖ్యంగా హీరోయిన్లకు ఎంత ప్రమాదకరమో స్పష్టంగా చూపిస్తోంది. సినీ పరిశ్రమలో…
గూగుల్ తన కొత్త మిడ్ రేంజ్ స్మార్ట్ఫోన్ గూగుల్ పిక్సెల్ 10ఎ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. పిక్సెల్ 10…
నటి రష్మిక మందన్న ఇప్పటివరకు తన వివాహంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయకుండా మౌనంగా వ్యవహరించింది. అయితే తాజాగా పాపరాజీతో…
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ పరీక్ష 2026 కు సంబంధించిన పూర్తి స్థాయి అధికారిక నోటిఫికేషన్ను…