Star Actress : ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక సెలబ్రెటీ ఫోటో బాగా హల్ చల్ చేస్తోంది. అమ్మ చేతిలో ముద్దుగా ఒదిగి ఉన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టండి చూద్దాం.. రంగుల ప్రపంచంలో అడుగు పెట్టి తన అభినయం అందం, నటనతో ప్రేక్షకులకు దగ్గరైన తారలు ఎంతోమంది ఉన్నారు. ఎన్నో చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హీరోయిన్స్ లో ఈమె కూడా ఒకరు.
2011 సంవత్సరంలో కెరటం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. సందీప్ కిషన్ తో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రంలో నటించి సక్సెస్ ను అందుకుంది. ఆమె ఇంకెవరో కాదు రకుల్ ప్రీత్ సింగ్. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రం సక్సెస్ తో వరుస ఆఫర్లు దక్కించుకుంటూ యువ హీరో వైష్ణవ్ తేజ్ నుంచి స్టార్ హీరో మహేష్ బాబు వరకు అందరి తో జత కట్టి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ తెలుగుతోపాటు హిందీ చిత్రాల్లో కూడా ఫుల్ బిజీగా ఉంది. వైష్ణవ్ తేజ్ తో కొండపొలం చిత్రంలో ఓబులమ్మ అనే డీగ్లామరస్ రోల్ లో నటించింది రకుల్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన మేరకు ఫలితాలను సాధించలేకపోయింది. కొండపొలం చిత్రం తర్వాత కొంత కాలంగా రకుల్ ప్రీత్ సింగ్ పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో వినిపించడం లేదు. తెలుగు చిత్రలకు దూరంగా ఉంటూ బాలీవుడ్ చిత్రాలకు దగ్గర అయ్యింది. ప్రస్తుతం బాలీవుడ్ ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉంది రకుల్ ప్రీత్ సింగ్. అజయ్ దేవగన్ తో థాంక్యూ గాడ్ చిత్రంలో కూడా నటించింది. రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ఇండియన్ 2 మరియు లేడీస్ నైట్ అనే చిత్రాల్లో నటిస్తున్నట్లు సమాచారం వినిపిస్తుంది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…