Shraddha Srinath : శ్రద్ధా శ్రీనాథ్.. ఈ అమ్మడి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తెలుగు తెరకు జెర్సీ సినిమా ద్వారా పరిచయం అయిన శ్రద్ధా.. తన నటనతో అదరగొట్టింది. శ్రద్ధా తెలుగులోనే కాకుంండా అటు కన్నడ, ఇటు తమిళ సినిమాలు కూడా చేస్తోంది. తక్కువ సమయంలోనే శ్రద్ధా మంచి పేరు ప్రఖ్యాతులు పొందింది. పాత్రలకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలనే ఎంపిక చేసుకొని సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతోంది ఈ బ్యూటీ. యూ టర్న్ సినిమాతో కన్నడ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. సౌత్ ఇండియాలో అన్ని భాషల్లోనూ నటించింది. ఈ బ్యూటీ బాలీవుడ్ లో కూడా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్గా ఉండే శ్రద్ధా అప్పుడప్పుడు తన అందచందాలతో కుర్రకారు మతులు పోగొడుతుంటుంది. క్లీవేజ్ షోతో కేక పెట్టిస్తుంది. సర్ప్రైజింగ్ లుక్స్లో కనిపిస్తూ హీట్ పెంచుతుంటుంది. రీసెంట్గా శ్రద్ధా తన క్లీవేజ్ షోతో వేడి పెంచింది. అమ్మడి అందాలు చూసి కుర్రకారు దాసోహమవుతున్నారు. ఇంత అందాన్ని చూసి తట్టుకోలేకపోతున్నామంటూ క్యూట్ బ్యూటీపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం శ్రద్ధా శ్రీనాథ్ ఫొటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.
జెర్సీ సినిమా తర్వాత కృష్ణ అండ్ హిస్ లీలా అనే సినిమాలోనూ నటించి ఎంతోమందిని ఆకట్టుకుంది శ్రద్ధా శ్రీనాథ్. అయితే ఈ సినిమా తర్వాత శ్రద్ధ శ్రీనాథ్ తెలుగు సినిమాల్లో కనిపించలేదు. దానికి కారణం ఈమెకు తెలుగు నుంచి ఆఫర్స్ వచ్చినప్పటికీ కుదరదని పక్కన పెట్టేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం కోలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉందని.. అందుకే టాలీవుడ్ ని పక్కన పెట్టిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంత నిజం ఉందనేది.. తెలియాల్సి ఉంది.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…