చైనీస్ యాప్ టిక్ టాక్ షార్ట్ వీడియోస్ ప్లాట్ ఫామ్ విభాగంలో అతి తక్కువ సమయంలోనే ఎంతగా సక్సెస్ అయ్యిందో అందరికి తెలిసిందే. అప్పట్లో యూత్ అంతా టిక్ టాక్ వీడియోలు చేస్తూ తెగ ఎంజాయ్ చేసే వాళ్ళు. అయితే 2020 సంవత్సరంలో మోడీ ప్రభుత్వం అశ్లీలత, సంస్కతి, సంప్రదాయాలను దెబ్బ తీసేలా టిక్ టాక్ వీడియోలు ఉన్నందున దానిపై నిషేధం విధించాలని కొందరు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కోర్టు యాప్ డౌన్లోడ్ చేసుకోవడంపై నిషేధం విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
టిక్ టాక్ ను బ్యాన్ చేయడంతో అప్పట్లో టిక్ టాక్ మీద ఆధారపడ్డ వారు ఆవేదన వ్యక్తం చేశారు. టిక్ టాక్ పోయిన తర్వాత ఇన్ స్టా గ్రామ్ రీల్స్ కు అలవాటు పడ్డారు. టిక్ టాక్ తర్వాత ఎన్నో యాప్స్ కూడా షార్ట్ వీడియో స్ట్రీమింగ్ లను తీసుకొచ్చాయి. దీంతో ఇప్పుడు టిక్ టాక్ ను జనాలు మర్చిపోయారు.
అయితే టిక్ టాక్ బ్యాన్ అయిన రెండు సంవత్సరాల తర్వాత మళ్లీ టిక్ టాక్ వస్తోంది అంటూ ప్రచారం జరుగుతోంది. ముంబైకి చెందిన స్కైప్ స్పోర్ట్స్ అనే సంస్థ టిక్ టాక్ మాతృసంస్థ అయిన బైట్ డ్యాన్స్ తో చర్చలు జరిపిందట. దీంతో త్వరలోనే ఇండియాలో మళ్లీ టిక్ టాక్ షార్ట్ వీడియోలను స్ట్రీమింగ్ చేయబోతున్నాం అంటూ వార్తలు వస్తున్నాయి. టిక్ టాక్ కనుక మళ్లీ వస్తే.. ఒకప్పటి ఆదరణ ఉంటుందో లేదో చూడాలి.
బ్యాంకింగ్ రంగంలో కెరీర్ నిర్మించాలనుకునే అభ్యర్థులకు మరో మంచి అవకాశం లభించింది. Central Bank of India స్పెషలిస్ట్ ఆఫీసర్…
భారత్లో నిర్వహించిన భారీ స్థాయి ఆరోగ్య అధ్యయనంలో పాల్గొన్న వారిలో దాదాపు 40 శాతం మంది మెటబాలిక్-డిస్ఫంక్షన్-అసోసియేటెడ్ స్టియాటోటిక్ లివర్…
కాలేయం రోజూ నిశ్శబ్దంగా పనిచేస్తుంది. శరీరంలోకి వచ్చే విషపదార్థాలను వడపోయడం, హార్మోన్ల సమతుల్యతను కాపాడడం, జీర్ణక్రియకు సహకరించడం.. ఈ మూడు…
నిధి అగర్వాల్ కెరీర్లో ఇటీవల భారీ బడ్జెట్ సినిమాలు ముఖ్యంగా హీరోయిన్లకు ఎంత ప్రమాదకరమో స్పష్టంగా చూపిస్తోంది. సినీ పరిశ్రమలో…
గూగుల్ తన కొత్త మిడ్ రేంజ్ స్మార్ట్ఫోన్ గూగుల్ పిక్సెల్ 10ఎ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. పిక్సెల్ 10…
నటి రష్మిక మందన్న ఇప్పటివరకు తన వివాహంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయకుండా మౌనంగా వ్యవహరించింది. అయితే తాజాగా పాపరాజీతో…
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ పరీక్ష 2026 కు సంబంధించిన పూర్తి స్థాయి అధికారిక నోటిఫికేషన్ను…
తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందనే ఆరోపణలు ఆంధ్రప్రదేశ్లో పెద్ద రాజకీయ, భావోద్వేగ చర్చకు తెరతీశాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ…