Samsung Republic Day Sale 2022 : ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ శాంసంగ్ రిపబ్లిక్ డే సందర్భంగా ఓ ప్రత్యేకమైన సేల్ను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా పలు శాంసంగ్ ఫోన్లపై భారీ తగ్గింపు ధరలను అందిస్తున్నారు. దీంతోపాటు పలు ఆఫర్లను కూడా అందిస్తున్నారు.
శాంసంగ్ రిపబ్లిక్ డే సేల్ 2022లో గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జి 128జీబీ మోడల్ను 27 శాతం తగ్గింపు ధరతో రూ.49,999 ధరకు కొనుగోలు చేయవచ్చు. దీని అసలు ధర రూ.74,999గా ఉంది. ఇక గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ 5జి ఫోన్ను 47 శాతం తగ్గింపుతో రూ.38,749 ధరకు కొనుగోలు చేయవచ్చు.
గెలాక్సీ ఎస్21 5జి ఫోన్ను 29 శాతం తగ్గింపుతో రూ.59,999 ధరకు, గెలాక్సీ జడ్ ఫోల్డ్ 3 5జి ఫోన్ను 13 శాతం తగ్గింపుతో రూ.1,40,999 ధరకు, గెలాక్సీ జడ్ ఫోల్డ్ 2 5జి ఫోన్ను 13 శాతం తగ్గింపుతో రూ.1,19,999 ధరకు కొనుగోలు చేయవచ్చు. అలాగే గెలాక్సీ ఎస్21 ప్లస్ 5జి ఫోన్ను 29 శాతం తగ్గింపుతో రూ.76,999 ధరకు కొనవచ్చు.
సేల్లో భాగంగా గెలాక్సీ ఎం52 5జి (6జీబీ ర్యామ్) ఫోన్పై 14 శాతం తగ్గింపు లభిస్తుంది. ఈ ఫోన్ను రూ.29,999 ధరకు కొనవచ్చు. ఎం32 5జి (6జీబీ ర్యామ్) ఫోన్పై 13 శాతం తగ్గింపు ధర లభిస్తుంది. దీన్ని రూ.20,999 ధరకు కొనుగోలు చేయవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్42 5జి (6జీబీ ర్యామ్) ఫోన్పై 13 శాతం రాయితీ లభిస్తోంది. రూ.20,999 ధరకు దీన్ని కొనవచ్చు. గెలాక్సీ ఎ52ఎస్ 5జి (8జీబీ ర్యామ్) ఫోన్పై 9 శాతం తగ్గింపు ధరను అందిస్తున్నారు. దీన్ని రూ.31,499కి కొనవచ్చు. గెలాక్సీ ఎ22 5జి (8జీబీ ర్యామ్) మోడల్పై 8 శాతం తగ్గింపును అందిస్తున్నారు. అందువల్ల దీన్ని రూ.21,999 ధరకు కొనవచ్చు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…