Samantha Tattoo : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, అక్కినేని వారసుడు నాగచైతన్య భార్య భర్తలుగా నాలుగేళ్ళ పాటు సంతోషకరమైన జీవితాన్ని ఆస్వాదించారు. కారణాలైతే తెలియదు గానీ పచ్చగా ఉండే ఈ జంట విడిపోయింది. తమ కుటుంబ సభ్యులతోపాటు అభిమానులకు కూడా నిరాశను పంచారు. ఇక సమంత పెళ్ళి తర్వాత ఓ పచ్చబొట్టు వేయించుకుంది. ఈ పచ్చబొట్టు తమ ప్రేమకు చిహ్నం అని కూడా చాలా సందర్భాల్లో చెప్పింది.
అలాగే ఈ పచ్చబొట్టు గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. ఈ టాటు వెనుక ఉన్న కథను కూడా తన అభిమానులతో షేర్ చేసుకుంది. కానీ సామ్ కు ఈ ఒక్క పచ్చబొట్టు మాత్రమే కాకుండా తన సీక్రెట్ ప్లేస్ లో మరొక టాటూను వేయించుకుంది. ఈ టాటు మీనింగ్ కు అర్థాన్ని కూడా తన అభిమానులతో పంచుకుంది. ఓ బేబి సినిమా సక్సెస్ మీట్ లో తన సీక్రెట్ పచ్చబొట్టును బయటపెట్టేసింది. నడుముకు పై భాగంలో ఈ టాటూ వేయించుకుంది. ఆ ఈవెంట్ లో ఇంతకాలం తను దాచుకున్న పచ్చబొట్టు చూపిస్తున్నానంటూ తన భర్త చైతునే తనే ప్రపంచం అంటూ ఈ స్టిల్ ని చూపించేసింది.
ఈ టాటు మీనింగ్ చై అనే పదాన్ని పర్మనెంట్ గా రాయించుకుంది. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. కలలన్నీ చెదిరినట్టు పరిస్థితి మారింది. వారి ప్రేమ మాసిపోయింది. లేటెస్ట్ గా అభిమానుల డౌట్ ఏంటంటే.. ఈ టాటూను సామ్ ఉంచిందా చెరిపేసిందా అని నెట్టింట్లో గుసగుసలాడుకుంటున్నారు. టెంపరరీగా వేసిన టాటూ అయితే కొన్నాళ్లకు పోతుంది. కానీ ఇది పర్మనెంట్ కాబట్టి చెరిపేయాలంటే చాలా కష్టపడాలి. ఆల్ మోస్ట్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడంతో సమానం. అయితే టెక్నాలజీ చాలా మారింది. ఎలాంటి పర్మనెంట్ టాటూస్ ని అయినా చెరిపేసే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది కాబట్టి సామ్ కి ఆ ఆప్షన్ కూడా ఉంది. మరి ఈమె తన చై టాటూని చెరిపేస్తుందా.. లేదా.. అనేది చూడాలి.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…