Samantha Naga Chaithanya : టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్గా పేరుగాంచిన సమంత, నాగచైతన్యలు విడిపోయి ఉండకుండా ఉంటే ఈ రోజు 4వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటుండేవారు. కానీ విధివశాత్తూ వారు విడిపోయారు. అందుకు కారణాలు ఏమున్నప్పటికీ వారు విడిపోవడం చాలా మందిని బాధకు గురి చేస్తోంది. అయితే గతేడాది ఇదే రోజున వివాహ వార్షికోత్సవం సందర్భంగా సమంత పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్గా మారింది.
“నువ్వు నా వాడివి, నేను నీ దాన్ని, మనం ఏం చేసినా ఇద్దరం కలిసే చేద్దాం, హ్యాప్పీ యానివర్సరీ హజ్బెండ్ చై అక్కినేని..” అంటూ సమంత గతేడాది పోస్టు చేసింది. అయితే ఆ పోస్టును చూసిన ఫ్యాన్స్ కన్నీటి పర్యంతం అవుతున్నారు.
చాలా మంది వారు విడిపోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే గతేడాది వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా సమంత పెట్టిన పోస్టును ఇప్పుడు ట్రెండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా.. ఈ ఇద్దరూ విడిపోవడం చాలా మందికి నచ్చడం లేదు.
బాల్యంలో పడే ముద్రలు ఎంతో లోతుగా ఉంటాయని, పెదయ్యాక కూడా అవి బాధిస్తుంటాయని, వాటిని అంత సులభంగా మరిచిపోలేమని నటి…
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మధ్య మరోసారి పోటీ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పాకిస్తాన్కు…
రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 అపూర్వ విజయాన్ని సాధిస్తోంది. మార్చి 19, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం…
ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్కు ముందు ఐదు సార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్ను…
శ్రీ విష్ణు, నయనా సరిక ప్రధాన పాత్రల్లో నటించిన విష్ణు విన్యాసం చిత్రం ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్లో అందుబాటులోకి వచ్చింది.…
నటి రమ్య స్పందన తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే కాకుండా, రోజూ కఠిన డైట్, వ్యాయామ నియమాలను పాటించడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ…
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…