Samantha Naga Chaithanya : టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్గా పేరుగాంచిన సమంత, నాగచైతన్యలు విడిపోయి ఉండకుండా ఉంటే ఈ రోజు 4వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటుండేవారు. కానీ విధివశాత్తూ వారు విడిపోయారు. అందుకు కారణాలు ఏమున్నప్పటికీ వారు విడిపోవడం చాలా మందిని బాధకు గురి చేస్తోంది. అయితే గతేడాది ఇదే రోజున వివాహ వార్షికోత్సవం సందర్భంగా సమంత పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్గా మారింది.
“నువ్వు నా వాడివి, నేను నీ దాన్ని, మనం ఏం చేసినా ఇద్దరం కలిసే చేద్దాం, హ్యాప్పీ యానివర్సరీ హజ్బెండ్ చై అక్కినేని..” అంటూ సమంత గతేడాది పోస్టు చేసింది. అయితే ఆ పోస్టును చూసిన ఫ్యాన్స్ కన్నీటి పర్యంతం అవుతున్నారు.
చాలా మంది వారు విడిపోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే గతేడాది వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా సమంత పెట్టిన పోస్టును ఇప్పుడు ట్రెండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా.. ఈ ఇద్దరూ విడిపోవడం చాలా మందికి నచ్చడం లేదు.
మారుతి దర్శకత్వంలో ప్రభాస్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ది రాజా సాబ్…
కేజీఎఫ్ స్టార్ యష్ నటిస్తున్న భారీ చిత్రం టాక్సిక్ విడుదలకు ముందే సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ చిత్రానికి సంబంధించిన…
స్మార్ట్ఫోన్ ను కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. Motorola ఎడ్జ్ 50 ప్రొ మోడల్పై Amazon భారీ ఆఫర్ అందిస్తోంది.…
దేశ ఆర్థిక వ్యవస్థలో వినియోగదారుల భద్రతను బలోపేతం చేయడం, ఆర్థిక సమావేశాన్ని విస్తరించడం, అలాగే బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, అర్బన్ కో-ఆపరేటివ్…
దేశవ్యాప్తంగా భారీ నియామకాలకు Punjab National Bank (PNB) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 5,138 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి…
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్ తన అంతర్జాతీయ కెరీర్ను కొనసాగిస్తూనే వ్యక్తిగత జీవితానికి కూడా సమాన ప్రాధాన్యం ఇస్తూ…
తిరుమల లడ్డూ వివాదంలో కూటమి ప్రభుత్వపు జంగిల్ రాజ్ ను, అసత్య ప్రచారాన్ని బట్టబయలు చేయడానికి సుప్రీంకోర్టు, జాతీయ మానవ…
లా గ్రాడ్యుయేట్లకు భారత సైన్యంలో అధికారిగా సేవలందించే అరుదైన అవకాశం లభించింది. Indian Army జడ్జ్ అడ్వకేట్ జనరల్ (JAG)…