Sai Pallavi : శర్వానంద్, రష్మిక మందన్నలు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం.. ఆడాళ్లూ మీకు జోహార్లు. ఈ సినిమా మార్చి 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు చెందిన ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు సుకుమార్, నటి సాయిపల్లవిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ సాయిపల్లవిని అభినందించారు.
సాయిపల్లవి ఒక గొప్ప నటి అని.. అలాగే ఆమె ఎంతో మంచి మనస్సు ఉన్న మనిషి అని.. మానవత్వం చూపిస్తుందని.. సుకుమార్ కొనియాడారు. ఆమె గతంలో ఓ ఫెయిర్నెస్ క్రీమ్ యాడ్లో నటించబోనని తేల్చి చెప్పిందని.. తనకు అలాంటి యాడ్స్ చేయడం ఇష్టం లేదని చెప్పిందని.. వారు డబ్బు బాగా ఇస్తామన్నా ఆమె నో చెప్పిందని.. అన్నారు. అలాంటి గొప్ప మనిషి సాయిపల్లవి అని అన్నారు.
ఇక సాయి పల్లవిని సుకుమార్ లేడీ పవన్ కల్యాణ్ అని అన్నారు. దీంతో ప్రేక్షకులు చప్పట్లు కొట్టి ప్రాంగణాన్ని మోత మోగించారు. కాగా సాయిపల్లవి ఈ మధ్యే నటించిన లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ చిత్రాలు హిట్ అయ్యాయి. త్వరలో ఈమె విరాట పర్వం అనే సినిమాలో కనిపించనుంది.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…