Sai Pallavi : శర్వానంద్, రష్మిక మందన్నలు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం.. ఆడాళ్లూ మీకు జోహార్లు. ఈ సినిమా మార్చి 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు చెందిన ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు సుకుమార్, నటి సాయిపల్లవిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ సాయిపల్లవిని అభినందించారు.
సాయిపల్లవి ఒక గొప్ప నటి అని.. అలాగే ఆమె ఎంతో మంచి మనస్సు ఉన్న మనిషి అని.. మానవత్వం చూపిస్తుందని.. సుకుమార్ కొనియాడారు. ఆమె గతంలో ఓ ఫెయిర్నెస్ క్రీమ్ యాడ్లో నటించబోనని తేల్చి చెప్పిందని.. తనకు అలాంటి యాడ్స్ చేయడం ఇష్టం లేదని చెప్పిందని.. వారు డబ్బు బాగా ఇస్తామన్నా ఆమె నో చెప్పిందని.. అన్నారు. అలాంటి గొప్ప మనిషి సాయిపల్లవి అని అన్నారు.
ఇక సాయి పల్లవిని సుకుమార్ లేడీ పవన్ కల్యాణ్ అని అన్నారు. దీంతో ప్రేక్షకులు చప్పట్లు కొట్టి ప్రాంగణాన్ని మోత మోగించారు. కాగా సాయిపల్లవి ఈ మధ్యే నటించిన లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ చిత్రాలు హిట్ అయ్యాయి. త్వరలో ఈమె విరాట పర్వం అనే సినిమాలో కనిపించనుంది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…