Rashmi Gautam : ఈ మధ్యకాలంలో హీరోయిన్లు ఏకంగా పలు మద్యం బ్రాండ్లకు అంబాసిడర్ లుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే రకుల్, రెజీనా, పూజా హెగ్డే వంటి వారు పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరించారు. ఇలా సినీతారలు మద్యం బ్రాండ్ లకు అంబాసిడర్ లుగా వ్యవహరిస్తుండడంతో నెటిజన్లు పెద్దఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా యాంకర్ రష్మి, ముక్కు అవినాష్, చలాకీ చంటి వంటి వారు కూడా ఈ మధ్య పలు లిక్కర్ బ్రాండ్లకు అంబాసిడర్ లుగా వ్యవహరించారు.
ఈ సందర్భంగా రష్మి.. హాయ్, నంబర్ వన్ చోట ఉన్నావు కదా.. ఏముంది నీ చేతిలో.. అని రష్మి అనడంతో తరుణ్ అన్న చెప్పిండు కదా అని చంటి అనడంతో.. సమ్మటి విస్కీ, కమ్మటి వాసన.. అందుకే ఎంసీ నంబర్ వన్.. అంటూ ఇద్దరు కలిసి ఒకేసారి నంబర్ వన్ బ్రాండ్ ను ప్రమోట్ చేశారు. ఆ తర్వాత వీరిద్దరి సంభాషణలోకి ముక్కు అవినాష్ ఎంటరయ్యాడు.
అప్పుడు చంటి మాట్లాడుతూ.. అవినాష్ చాలా ఫేమస్ అయ్యావు, దావత్ ఎప్పుడు ఇస్తున్నావు.. అంటూ అడగగా.. ఇస్తాను, వెంటనే మన ఫ్రెండ్స్ అందరినీ పిలవండి.. అనగా.. వెంటనే రష్మీ.. దావత్ అంటే జబర్దస్త్ గా ఉండాలి, తెలుసు కదా.. అంటూ నంబర్ వన్ గా ఉండాలని.. తన స్టైల్ లో చెబుతుంది. సర్లే మన ఫ్రెండ్స్ అందరినీ, పిలవండి నాకు పని ఉందని.. అవినాష్ వెళ్తే.. వెంటనే రష్మి.. తెలుసు కదా.. మన ఫ్రెండ్స్ అంటే నంబర్ వన్ ఫ్రెండ్స్.. అందరినీ పిలవాలి.. అంటూ.. మద్యం గురించి ప్రమోట్ చేశారు.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…