Prakash Raj : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఏమోగానీ వివాదం మరింత ముదురుతోంది. మరోవైపు మంచు విష్ణు తాజాగా తిరుపతిలో ప్రెస్మీట్ పెట్టి.. తమకు అసలు ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు 11 మందికి చెందిన రాజీనామాలు అందలేదని స్పష్టం చేశారు. రాజీనామాలు అందితే నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే మరోవైపు ప్రకాష్ రాజ్.. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ను సందర్శించారు.
మా ఎన్నికలు జరిగిన ఆ స్కూల్లోని పోలింగ్ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఎన్నికల అధికారికి ఇప్పటికే ఆయన సీసీటీవీ ఫుటేజ్ కోసం దరఖాస్తు చేశారు. అయితే సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వలేని చెప్పారు. దీంతో ప్రకాష్ రాజ్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. అయితే ప్రకాష్ రాజ్ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం తీసుకోవచ్చని మంచు విష్ణు చెప్పాక.. ఆయన జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్కు చేరుకోవడం సంచలనంగా మారింది.
స్కూల్లో ఎన్నికల రోజు సీసీటీవీ ఫుటేజ్ను ప్రస్తుతం ప్రకాష్ రాజ్ బయటకు తీసే పనిలో ఉన్నారు. ఆ రోజు గొడవలు, దాడులు జరిగాయని చెబుతుంటే ఎవరూ నమ్మడం లేదని, కనుక సీసీటీవీ ఫుటేజ్ బయటకు తీస్తానని చెప్పారు. ఈ క్రమంలోనే పోలీసులు సైతం స్కూల్ దగ్గరకు చేరుకున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతుందోనని ఉత్కంఠగా మారింది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…