Pooja Hegde : ఈ మధ్యకాలంలో బుట్ట బొమ్మ పూజా హెగ్డ నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. గత కొద్ది రోజుల కిందట ఈ అమ్మడు మాల్దీవ్స్కు వెకేషన్కు వెళ్లి రచ్చ రచ్చ చేసింది. బికినీలు ధరించి అందాలను ఆరబోస్తూ ఫొటోలను దిగింది. వాటిని సోషల్ ఖాతాల్లో షేర్ చేసింది. అవి తెగ వైరల్ అయ్యాయి. ఇక ముంబైలో ఈ అమ్మడు ఇటీవలే ఓ కొత్త ఇంటిని కట్టుకుంది. దీంతో ఈ భామ ఫుల్ బిజీగా మారింది.
అయితే పూజా హెగ్డె ఎట్టకేలకు 13 ఏళ్ల తరువాత ఒక పనిని పూర్తి చేసింది. ఆ విషయాన్ని ఆమే స్వయంగా తెలిపింది. తాను సినిమాల్లో నటిస్తూ బిజీ కావడం వల్ల ఇప్పటి వరకు ఒంటరిగానే వెకేషన్స్కు వెళ్లాల్సి వచ్చిందని.. కానీ 13 ఏళ్ల తరువాత మళ్లీ ఫ్యామిలీతో కలిసి వెకేషన్కు వెళ్తున్నానని చెప్పింది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలో తల్లిదండ్రులు, సోదరుడు ఉండడం విశేషం.
ఇక పూజా హెగ్డెకు ప్రస్తుతం చేతిలో సినిమాలు లేవు. ఖాళీగానే ఉంటోంది. ఈమె నటించిన రాధేశ్యామ్ మూవీ త్వరలోనే విడుదల కానుంది. అయితే ఈమె ఇటీవలి కాలంలో ఏ చిత్రంలో నటించినా అది హిట్ అవుతోంది. దీంతో ఈమె నిర్మాతల నుంచి భారీ ఎత్తున రెమ్యునరేషన్ను డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే రెమ్యునరేషన్ మాత్రమే అయితే ఓకే. కానీ తన వెంట కొందరు సిబ్బంది వస్తున్నారని.. వారందరి ఖర్చులను కూడా నిర్మాతలే భరించారని.. ఈమె కొత్త కొత్త కండిషన్లు పెడుతున్నదట. దీంతో ఈమెను సినిమాల్లోకి తీసుకుందామంటేనే నిర్మాతలు భయపడుతున్నారు. ఇక ఈ మధ్య కాలంలో పూజా హెగ్డె భారీగానే సొమ్ము పోగు చేసిందట. తాను ముంబైలో, హైదరాబాద్లో రెండు చోట్ల ఇళ్లను కొత్తగా కట్టుకుంది. ఇక త్వరలోనే ఫ్యామిలీ కోసం ముంబైలో ఓ ఇంటిని కట్టబోతుందని తెలిసింది.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…