Online Delivery : ప్రస్తుతం చాలా మంది ఆన్లైన్లో అనేక రకాల వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. ఆన్లైన్ లో ఏది ఆర్డర్ చేసినా అది నేరుగా మన ఇంటికే వస్తోంది. దీంతో షాపింగ్ చేయడం తగ్గించారు. ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా ఆర్డర్ చేసే వీలు ఉండడంతో ప్రతి చిన్న వస్తువును చాలా మంది ఆన్లైన్ లోనే ఆర్డర్ ఇస్తున్నారు. అయితే ఆన్లైన్లో మనం ఇచ్చే ఆర్డర్కు బదులుగా ఏ సబ్బు బిళ్లనో, రాళ్లో వస్తే.. ఏం చేయాలి ? అంటే..
పంజాబ్కు చెందిన డోరా డెబి అనే యువతి అమెజాన్లో రూ.16,800 కు ఒక ఫోన్ను ఆర్డర్ చేసింది. అయితే ఆర్డర్ వచ్చింది కానీ అందులో ఫోన్ లేదు. సబ్బు ఉంది. దీంతో ఖంగు తిన్న ఆమె వెంటనే కస్టమర్ కేర్కు ఫోన్ చేసి ఫిర్యాదు ఇచ్చింది.
అయితే వారు విచారణ చేశారు. కానీ తమ తప్పేమీ లేదని చెప్పారు. రీఫండ్ ఇవ్వడం కూడా కుదరదన్నారు. దీంతో ఆమె వినియోగదారుల ఫోరంలో కేసు వేసింది. ఫలితంగా ఫోరం ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో ఆ మొత్తాన్ని రీఫండ్ చేసేందుకు అమెజాన్ అంగీకరించింది.
అయితే ఈ విధంగా ఎవరికైనా జరగవచ్చు. కనుక ఎవరైనా సరే ఆన్లైన్లో ఆర్డర్ చేశాక వస్తువు చేతికి వస్తే వెంటనే దాన్ని సీల్ తీయరాదు. జాగ్రత్తగా పరిశీలించాలి. సీల్ ఏమాత్రం చిరిగిపోయినట్లు అనుమానం వచ్చినా అక్కడే ఆ వస్తువును ఏ మొహమాటం లేకుండా ఇచ్చేయాలి. దీంతో మోసపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…