Nathy Kihara : ఈ మధ్య కాలంలో చాలా మంది సెలెబ్రిటీలు క్రేజీ పనులు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఇన్సూరెన్స్ సాధారణంగా జీవితానికి, హెల్త్ కి, వాహనాలు, బిజినెస్ లపై చేయించుకుంటారు. రొటీన్ కి భిన్నంగా ఓ మోడల్ తన బాడీ పార్ట్స్ మీద ఇన్సూరెన్స్ చేయించుకుంది.
ఈ క్రమంలో చాలా మంది సెలెబ్రిటీలు తమ బాడీ మీద, ఇతర శరీర భాగాలపై ఇన్సూరెన్స్ చేయించుకుంటున్నారు. లేటెస్ట్ గా మరో మోడల్ తన బాడీలో ఓ పార్ట్ కి ఏకంగా 13 కోట్ల రూపాయలతో ఇన్సూరెన్స్ చేయించుకుంది.
బ్రెజిల్ మెడల్ నాధి కిహార తన పిరుదుల వల్లే సోషల్ మీడియాలో క్రేజీ పాపులారిటీ సంపాదించుకుంది. అందుకే వాటి మీద ఇన్సూరెన్స్ చేయించుకోవాలనే ఆలోచనతో ఈ పని చేసింది. బీమా అంటే యాక్సిడెంట్, ఫైర్, వస్తువులకు సంబంధించి నష్టం జరిగినప్పుడు వాటిని క్లెయిమ్ చేసుకునేలా వీలు ఉంటుంది. ఈ క్రమంలోనే బ్రెజిల్ మోడల్ తన పిరుదులకు ఇన్సూరెన్స్ చేయించుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది. మిస్ బూమ్ బూమ్ 2021 వరల్డ్ టైటిల్ గెలుచుకుంది ఈ బ్యూటీ.
ఈ కాంపిటేషన్ లో ఈమె పిరుదులతోనే ఎక్కువగా క్రేజ్ తెచ్చుకుంది. ఎన్నో ర్యాంప్ వాక్ లతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఇన్సూరెన్స్ చేయించుకున్నందుకు ఆమె పాలసీ కట్టింది. ఇక ఈమె తన పిరుదులు పూర్తిగా సహజమైనవని తెలియజేసింది.
కాగా శరీరాన్ని కాపాడుకునేందుకు ఈ మోడల్ ప్రస్తుతం ట్రైనింగ్ తీసుకుంటుందట. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్లు సైతం తమ బాడీ పార్ట్స్ కి బీమా చేశారు. ఏది ఏమైనా హీరోయిన్లు, మోడల్స్ ఇలాంటి క్రేజీ విశేషాలు తెలిపినప్పుడు నెటిజన్లు షాక్ అవుతుంటారు. అలాగే క్షణాల్లో ఈ వార్త వైరల్ అవుతోంది.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…