Meera Jasmine : తెలుగు సినీ ప్రేక్షకులకు మీరా జాస్మిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ అమ్మడు గుడుంబా శంకర్ మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. అంతకు ముందు తమిళం, కన్నడ, మళయాళం భాషల్లో అనేక సినిమాలు చేసినప్పటికీ గుడుంబా శంకర్ మూవీ ద్వారానే ఈమెకు తగిన గుర్తింపు వచ్చింది. దీంతో తెలుగులో ఆఫర్లు వచ్చాయి. ఆ తరువాత ఆమె భద్రలో ఫ్యామిలీ హీరోయిన్ పాత్రలో నటించి అలరించింది. అలాగే రారాజు, మహారథి, యమగోల మళ్లీ మొదలైంది, గోరింటాకు వంటి చిత్రాల్లో నటించింది. కానీ ఇవేవీ పెద్దగా హిట్ కాలేదు.
ఇక ఆ తరువాత ఈమె నటించిన అమ్మాయి బాగుంది.. అనే మూవీ ఒక్కటే ఫర్వాలేదనిపించింది. తరువాత ఈమె సినిమాలు ఏవీ తెలుగులో హిట్ కాలేదు. కానీ ఇతర భాషల చిత్రాల్లో లెక్కకు మించి సినిమాలే చేసింది. అయితే ఎంతో కాలం నుంచి సినీ ఇండస్ట్రీకి దూరమైన మీరా జాస్మిన్ ఈమధ్య మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ను మొదలు పెట్టింది. అందులో భాగంగానే ఈమె సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్గా ఉంటోంది. అందులో తన గ్లామరస్ ఫొటోలను పోస్ట్ చేస్తూ అలరిస్తోంది. ఈ అమ్మడు గతంలో ఫ్యామిలీ హీరోయిన్గా కనిపించింది. కానీ ఇప్పుడు గ్లామర్ డోసు పెంచి కనిపిస్తోంది. ఈమె ఇటీవలి కాలంలో పోస్ట్ చేసిన చాలా వరకు ఫొటోల్లో అందాలు ఆరబోసినవే ఉంటున్నాయి. ఇక తాజాగా మరోమారు ఈమె అలాంటి ఫొటోలనే షేర్ చేసి యువత గుండెల్లో చిచ్చు పెట్టింది.
మీరా జాస్మిన్ తాజాగా షేర్ చేసిన ఫొటోల్లో తన అందాలకు చున్నీని అడ్డుగా పెట్టుకుని కవ్విస్తూ ఫొటోలు దిగింది. అనంతరం వాటిని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఈ క్రమంలోనే ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఆమె చున్నీ అడ్డుగా పెట్టుకుంది కాబట్టి సరిపోయింది.. లేకపోతే అందాల జాతరేనని కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ అమ్మడి గ్లామర్ షో చూసి అయినా ఈమెకు అవకాశాలు ఇస్తారో.. లేదో.. చూడాలి.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…