Keerthy Suresh : మహానటి సినిమాతో ఎంతో గుర్తింపును సంపాదించుకున్న కీర్తి సురేష్కు ఆ తరువాత ఆఫర్లు కూడా ఎక్కువగానే వచ్చాయి. ఈ క్రమంలోనే ఆమె పలు భారీ ప్రాజెక్టులలో నటిస్తోంది. ఇటీవలే విడుదలైన రజనీకాంత్ మూవీ పెద్దన్నలోనూ ఆమె నటించింది. అందులో రజనీకి ఆమె చెల్లెలి పాత్రలో నటించింది.
అయితే పెద్దన్న మూవీలో నటించినందుకు గాను కీర్తి సురేష్ ఏకంగా రూ.2 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుందని టాక్ వినిపిస్తోంది. మహానటి మూవీ ద్వారా వచ్చిన గుర్తింపుతో కీర్తి సురేష్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిందని చెప్పవచ్చు. దాంతో ఆమె ఆ మూవీ అనంతరం ఎక్కువగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి.
ఇక పెద్దన్న మూవీకి రూ.2 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ మూవీలో ఆమె రోల్ కీలకం. కనుక ఆమె అంత మొత్తంలో తీసుకుందని తెలుస్తోంది. అదే నిజమైతే ఆమె కెరీర్లో ఇప్పటి వరకు తీసుకున్న అధిక మొత్తం ఇదేనని అంటున్నారు.
ఇక కీర్తి సురేష్ ప్రస్తుతం భోళా శంకర్ మూవీలో మెగాస్టార్ చిరంజీవి చెల్లెలిగా కూడా నటిస్తున్నారు. ఈ మూవీని ఇటీవలే లాంచ్ చేయగా.. త్వరలో రెగ్యులర్ షూటింగ్ను జరుపుకోనుంది.
బాల్యంలో పడే ముద్రలు ఎంతో లోతుగా ఉంటాయని, పెదయ్యాక కూడా అవి బాధిస్తుంటాయని, వాటిని అంత సులభంగా మరిచిపోలేమని నటి…
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మధ్య మరోసారి పోటీ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పాకిస్తాన్కు…
రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 అపూర్వ విజయాన్ని సాధిస్తోంది. మార్చి 19, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం…
ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్కు ముందు ఐదు సార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్ను…
శ్రీ విష్ణు, నయనా సరిక ప్రధాన పాత్రల్లో నటించిన విష్ణు విన్యాసం చిత్రం ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్లో అందుబాటులోకి వచ్చింది.…
నటి రమ్య స్పందన తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే కాకుండా, రోజూ కఠిన డైట్, వ్యాయామ నియమాలను పాటించడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ…
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…