ఎంతోమంది మహిళలు తాము ఆర్థికపరంగా ఏదో సాధించాలని ఉన్నా కూడా సహకారం లేక వెనకకు తగ్గుతూ ఉంటారు. నిరుద్యోగ మహిళలకు, గృహిణులకు ఇది మంచి అవకాశం. ఇంటి వద్దే ఉండి వ్యాపారం చేయాలనుకుంటున్నారా.. మీకు ఏదైనా సాధించాలని పట్టుదలగా ఉందా. ఈ గుడ్ న్యూస్ ను మహిళల కోసమే కేంద్రం ప్రభుత్వం ప్రకటించింది.
ప్రభుత్వ ఉద్యోగిని పథకం ద్వారా ప్రతి ఒక్క మహిళకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడానికి కేంద్రం ముందుకు వచ్చింది. మీరు ఎలాంటి వ్యాపారం చేయాలో అనేది అవగాహన లేకపోతే కేంద్ర ప్రభుత్వం మీకు సహాయ సహకారాలు అందిస్తుంది. బేకరీ క్యాంటీన్, క్లీనింగ్ పౌడర్, అగరబత్తులు తయారు చేయడం, బ్యూటీ పార్లర్ ఇలా ఎన్నో రకాల బిజినెస్ లకు సంబంధించి కోచింగ్ ఇవ్వడానికి ప్రభుత్వంతో కొన్ని సంస్థలు అగ్రిమెంట్ కుదుర్చుకున్నాయి.
ప్రతి మహిళ తాను చేయాలనుకున్న వ్యాపారంపై కోచింగ్ తీసుకొని బ్యాంకు రుణాలను ఈజీగా పొందవచ్చు. మహిళలు వ్యాపారం స్టార్ట్ చేసి ఆదాయాన్ని సంపాదించుకోవాలి అనుకుంటే ఈ ఉద్యోగిని పథకం గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఉద్యోగిని పథకం పొందడానికి కనీసం 25 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. కుటుంబ సంవత్సర ఆదాయం కనీసం రూ.50వేల లోపు ఉండాలి. అంతకు పైన ఆదాయం కలిగి ఉంటే ఈ పథకానికి అర్హులు కారు.
వికలాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులు అయి ఉంటే మీకు ఆదాయంతో సంబంధం లేదు. మంచిగా చదువుకొని వ్యాపారపరంగా పైకి రావాలి అనుకునే మహిళలకు కూడా ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వడ్డీ లేని లోన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి అంటే మరిన్ని వివరాల కోసం https://udyogini.org/ అనే లింక్ ని క్లిక్ చేయాలి. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనుకునే మహిళలకు స్థానికంగా ఉన్న కో ఆపరేటివ్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్, కమర్షియల్ బ్యాంక్ లలో లోన్ సదుపాయాన్ని కల్పిస్తోంది కేంద్ర ప్రభుత్వం.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…