ఓట్ల కోసం డబ్బులు లేదా బహుమతులు ఇచ్చే వారి వివరాలను సోషల్ మీడియా వేదికగా ప్రజలు బయట పెట్టాలని మక్కల్ నీది మయ్యమ్ చీఫ్ కమల హాసన్ పిలుపునిచ్చారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా దక్షిణ కోయంబత్తూర్లో నిర్వహించిన ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పై విధంగా వ్యాఖ్యలు చేశారు.
ప్రజల ఓట్లను డబ్బులు లేదా బహుమతులతో కొనాలని ఎవరైనా ఆశ చూపితే అలాంటి వారి వివరాలను ప్రజలు సోషల్ మీడియాలో పెట్టాలని, అలాంటి ప్రజల ఇళ్లకు వచ్చి వారికి శాల్యూట్ చేస్తానని కమల హాసన్ అన్నారు. ఈ విషయంపై ఎవరైనా సోషల్ మీడియాలో తనకు ట్యాగ్ చేయవచ్చని తెలిపారు.
కాగా కమల హాసన్ ఈ ఎన్నికల్లో దక్షిణ కోయంబత్తూర్ నుంచి పోటీ చేస్తున్నారు. అయితే ఆయన పోటీలో ఉన్న అభ్యర్థులందరికీ విజ్ఞప్తి చేశారు. ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. ఇక ఎన్నికలు అంటే క్రికెట్ మ్యాచ్లలాంటివని, ఎన్నికల్లో గెలిచినా, ఓడినా అక్కకడితో కథ అయిపోదని అన్నారు. ఎవరు గెలిచినా ప్రజా సంక్షేమానికి, ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…