Hyderabad : హైదరాబాద్ నగర వాసులకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నగర వాసులు శనివారం మధ్యాహ్నం నుంచి బయటకు రాకూడదని హెచ్చరించింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కనుక అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని కోరింది.
ఈ క్రమంలోనే అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, అన్ని చోట్ల సహాయక చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ ఆదేశాలు జారీ చేసింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు బయటకు రాకూడదని కోరింది. నగర వాసులందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.
ఇక ప్రజలు ఏవైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడితే 040-21111111 అనే టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయవచ్చని అధికారులు సూచించారు. శుక్రవారం కురిసిన వర్షానికే నగరంలో అనేక చోట్ల వరద నిలిచిపోయింది. కాలనీలు, బస్తీలు జలమయం అయ్యాయి. ఈ నేపథ్యంలో నగరవాసులు మరింత అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ సూచిస్తోంది.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…