Hyderabad : హైదరాబాద్ నగర వాసులకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నగర వాసులు శనివారం మధ్యాహ్నం నుంచి బయటకు రాకూడదని హెచ్చరించింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కనుక అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని కోరింది.
ఈ క్రమంలోనే అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, అన్ని చోట్ల సహాయక చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ ఆదేశాలు జారీ చేసింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు బయటకు రాకూడదని కోరింది. నగర వాసులందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.
ఇక ప్రజలు ఏవైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడితే 040-21111111 అనే టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయవచ్చని అధికారులు సూచించారు. శుక్రవారం కురిసిన వర్షానికే నగరంలో అనేక చోట్ల వరద నిలిచిపోయింది. కాలనీలు, బస్తీలు జలమయం అయ్యాయి. ఈ నేపథ్యంలో నగరవాసులు మరింత అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ సూచిస్తోంది.
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…