బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం ఆసక్తికరంగా సాగుతోంది. ఈ షో చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం హౌజ్లో 8 మంది సభ్యులు మాత్రమే మిగిలారు. వారి మధ్య ఆసక్తికర టాస్క్లు నడుస్తున్నాయి. ఇక మూడు వారాలు మాత్రమే ఫైనల్కి టైం ఉండడంతో ఇక ఫ్యామిలీని ఇంట్లోకి ప్రవేశపెట్టారు. అయితే గతంలో వైరస్ ఎక్కువగా ఉన్న కారణంగా గాజు అద్దంలో నుంచే చూసి మాట్లాడేలా షరతులు విధించారు.
ఈసారి వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో హౌస్మేట్స్ కుటుంబ సభ్యులను మూడు రోజులపాటు క్వారంటైన్లో ఉంచి నేరుగా ఇంట్లోకి పంపించారు. బీబీ ఎక్స్ప్రెస్ గేమ్ ఆడుతున్న కంటెస్టెంట్లను ఫ్రీజ్ లో ఉంచి కుటుంబ సభ్యులని లోపలకి ప్రవేశపెట్టారు. ముందుగా కాజల్ భర్త, కూతురు ఎంటర్ అయ్యారు.
కాజల్ గురించి ఆమె భర్త మాట్లాడుతూ.. ఎవరెక్కడ ఏం మాట్లాడినా మా ఆవిడ గొంతు వినిపిస్తుంటుందని చెప్పాడు. ‘మీ మమ్మీని ఎవరైనా నామినేట్ చేస్తే కోపమొస్తుందా?’ అని శ్రీరామ్ అడగ్గా అందుకు కాజల్ కూతురు అవునంటూ వెరైటీ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది. తర్వాత శ్రీరామ్ కోసం ఆమె సోదరిని పంపించారు. షణ్ముఖ్ తనకోసం ఎవరిని పంపిస్తున్నారో ముందే చెప్తే తన మైండ్ను ప్రిపేర్ చేసుకుంటానని కెమెరాకు విన్నవించాడు.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…