Facebook : సోమవారం రాత్రి 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 3 గంటల వరకు ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లు పనిచేయలేదు. ఈ నెట్వర్క్లకు చెందిన సేవలు నిలిచిపోయాయి. దీంతో యూజర్లకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. చాలా మంది తమ ఇంటర్నెట్ పనిచేయడం లేదు కావచ్చని అనుకున్నారు. కానీ అసలు విషయం తెలిసి ఊపిరి పీల్చుకున్నారు.
అయితే రోజూ చాలా మంది ఈ మూడు నెట్వర్క్లకు చెందిన సేవలను విస్తృతంగా ఉపయోగిస్తుంటారు. మీడియా కూడా ఎక్కువగా వీటిని వాడుతుంది. అందులోనూ రాత్రి సమయం కనుక వీటి సేవలు ఆగిపోవడంతో చాలా మందికి సమస్యగా మారింది. మళ్లీ ఎప్పుడు అవి పనిచేస్తాయోనని ఆందోళన చెందారు. అయితే ఎట్టకేలకు సేవలను పునరుద్ధరించారు.
ఇక 6 గంటల పాటు ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ల సేవలు నిలిచిపోయినందున ఫేస్బుక్కు దాదాపుగా 600 కోట్ల డాలర్ల మేర నష్టం జరిగింది. ఇక ఫేస్బుక్ స్టాక్ 4.9 శాతం తగ్గింది. మార్క్ జుకర్బర్గ్ వ్యక్తిగత సంపద 6 బిలియన్ డాలర్లకు పైగా పడిపోయింది. స్టాక్ స్లయిడ్ లో జుకర్ బర్గ్ ఆస్తి విలువ 121.6 బిలియన్ డాలర్లకు పడిపోగా.. ఆయన సంపన్నుల జాబితాలో 5వ స్థానానికి చేరుకున్నారు.
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం (మార్చి 11, 2026) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 తొలి…