Anushka Sharma : బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా పేరుగాంచిన అనుష్క శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె విరాట్ కోహ్లిని పెళ్లి చేసుకున్న తరువాత సినిమాల్లో నటించడం తగ్గించింది. సొంతంగా సినిమాలను నిర్మిస్తోంది. మరోవైపు కుమార్తె వామికాను కూడా చూసుకుంటోంది. అయితే వివాహం అయి ఒక బిడ్డకు తల్లి అయినప్పటికీ ఈమెలో గ్లామర్ ఏమాత్రం తగ్గలేదనే చెప్పాలి. గతంలో వివాహం కాక ముందు.. సినిమాల్లో.. బయట గ్లామర్ షో చేసింది. కానీ ఇప్పుడు తగ్గింది. అయితే ఈ మధ్య కాలంలో మళ్లీ ఈమె యాక్టివ్ అయింది. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ అలరిస్తోంది. అందులో భాగంగానే ఆమె తాజాగా షేర్ చేసిన ఫొటోలు యువతకు కిక్ ఎక్కిస్తున్నాయి.
విరాట్ కోహ్లి సతీమణి అనుష్క శర్మ తాజాగా ఆరెంజ్ కలర్ బికినీలో అదరగొట్టింది. బీచ్లో ఎంజాయ్ చేస్తూ దిగిన ఫొటోలను షేర్ చేసింది. వాటిల్లో ఈమె అందాలు అదరహో అనిపించేలా ఉన్నాయి. గ్లామర్ షో చేయడం ఈమెకు కొత్తేమీ కాదు. కానీ తాజాగా షేర్ చేసిన ఫొటోలు మాత్రం చాలా వైవిధ్యభరితంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆమె లేటెస్ట్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈమె వివాహం చేసుకున్న తరువాత మళ్లీ ఈ మధ్య కాలంలోనే ఎక్కువగా గ్లామర్గా కనిపిస్తోంది. దీంతో ఈమె మళ్లీ సినిమాల్లోకి వస్తుందా.. అందుకనే ఇలా చేస్తుందా.. అని చర్చించుకుంటున్నారు.
ఇక అనుష్క శర్మ ప్రస్తుతం మై: ఎ మదర్స్ రేంజ్, చక్దా ఎక్స్ ప్రెస్, ఖాలా వంటి సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తోంది. నెట్ ఫ్లిక్స్ కోసం నిర్మించిన చక్దా ఎక్స్ప్రెస్లో ఈమె ఝులన్ గోస్వామి పాత్రలో నటించింది. ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. అయితే ఈమె రెగ్యులర్ మూవీల్లో ఎప్పుడు నటిస్తుందో చూడాలి.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…