Anchor Varshini : మల్లెమాల షోస్తో ఎక్కువగా పాపులర్ అయిన అందాల ముద్దగుమ్మ వర్షిణి. చూడ చక్కని అందం, ఆకట్టునే అభినయంతో మంత్ర ముగ్ధులని చేస్తుంటుంది ఈ అందాల ముద్దుగుమ్మ. శ్రీముఖి తరువాత ఆ స్థానం వర్షిణిదే. అయితే వాళ్ళ రేంజ్ పాపులారిటీ, క్రేజ్ ఇంకా వర్షిణికి దక్కలేదు. అందుకే ఇంకా అడపాదడపా ప్రోగ్రామ్స్ తోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన వర్షిణికి టైం కలసి రాలేదు. ఆమె హీరోయిన్ గా నటించిన ఒక్క చిత్రం కూడా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. దీంతో సపోర్టింగ్ రోల్స్ చేయడం ప్రారంభించింది.
పటాస్ 2 సమయంలో వర్షిణి యాంకర్ గా అదరగొట్టి ఢీ ఛాన్స్ కొట్టేసింది. డాన్స్ రియాలిటీ షో ఢీ సీజన్ 12లో వర్షిణి టీమ్ లీడర్ గా సందడి చేసింది. ఆ షోతో వర్షిణి బాగా పాపులర్ అయింది. ఢీ షోలో సుధీర్ రష్మితో రొమాన్స్ చేస్తుంటే.. హైపర్ ఆదితో వర్షిణి రొమాన్స్ చేసేది. ఆది, వర్షిణి జంటకు మంచి మార్కులే పడ్డాయి. అనూహ్యంగా ఆమెను ఢీ సీజన్ 13నుండి తొలగించారు. ఇటీవల మొదలైన ఢీ 14లో కూడా వర్షిణి లేదు. దీంతో ఈ అమ్మడు వేరే ఛానల్స్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.
మల్లెమాల షోస్ ద్వారా పరిచయం అయిన భానెట్టమ వర్షిణి సౌందర్ రాజన్ తన అందంతో కుర్రకారు గుండెలను మెలితిప్పడం అలవాటు చేసుకుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ కేక పెట్టించే అందాలతో మంత్ర ముగ్ధులని చేస్తోంది. ప్రస్తుతం వర్షిణి క్యూట్ ఫొటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఈ అమ్మడు 2010లోనే శంభో శివ శంభో సినిమాలో చిన్న కామియో రోల్ ద్వారా వెండితెరకు పరిచయం అయ్యింది. ఇక చందమామకథలు, కాయ్ రాజా కాయ్, నన్ను దోచుకుందువటే, జోడీ లాంటి సినిమాల్లో తళుక్కున మెరిసింది.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…